నిండు సభలో మా తల్లిని అవమానించారు: నారాలోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడే పల్లిలోని మహానాడు ప్రాంతం లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాసనసభలో మా తల్లిని అవమానించారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించు కున్నారని లోకేష్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు సమాచారం లేకుండా ఇళ్లను తొలగిస్తున్నారని వారి గోడు వినిపించారు.
వైసీపీ నేతలకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని లోకేష్ అన్నారు. వైసీసీ నాయకులు ఇప్పటికైనా మాట్లాడే ముందు ఆలో చించాలని అనవసరంగా నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటా యని ఆయన హెచ్చరించారు. అధికారం ఉందని ఎవ్వరిని పడితే వారిని ఎలాపడితే అలా మాట్లాడితే అది వారికే మంచిది కాదని ఆయ న హితవు పలికారు. తొందర్లనే వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని లోకేష్ అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని తెలిపారు.
Also Read
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Tags
- ap
- Mangalagiri
- Nara Lokesh
- tdp
- ycp
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!