నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ కార్యకర్తలు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వా మ్యం ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సం ఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీ సులు అడ్డుకోలేక పోయారని ఆరోపించారు. పోలీసులు రక్షక భటు లా..? లేక కేసీఆర్ బానిసలా..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో భారత రాజ్యాంగం అమలవుతుందా… కల్వకుంట్ల రాజ్యాంగం అమల వుతుందా..అని ట్విట్టర్ వేదిగకగా ప్రశ్నల వర్షం కురింపించారు.
నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత తలెత్తింది. శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలు నామినేషన్లు వేయడానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలెక్ట రేట్ కి చేరుకున్నారు. ఇదే సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకుని.. వారి నామి నేషన్లను చించివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న జరిగిన ఘటనపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ నేతలను విమర్శించారు.
Also Read
నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ గూండాలు చించేస్తుంటే చూస్తూ ఉన్న పోలీసులు రక్షకభటులా? కేసీఆర్ కు బానిసలా?
ఇక్కడ అమలయ్యేది భారత రాజ్యాంగమా?కల్వకుంట్ల రాజ్యాంగమా! @TelanganaCMO @TelanganaDGP @CEO_Telangana pic.twitter.com/3Wp6JdSZYE— Revanth Reddy (@revanth_anumula) November 24, 2021
- Tags
- congress
- revanth reddy
- TRS
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!