Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • అంగ‌రంగ వైభ‌వంగా కోటి దీపోత్స‌వం ముగింపు వేడుక‌లు… మ‌హాదేవుడికి కోటి రుద్రాక్ష అర్చ‌న‌…
      Top Story

      అంగ‌రంగ వైభ‌వంగా కోటి దీపోత్స‌వం ముగింపు వేడుక‌లు… మ‌హాదేవుడికి కోటి రుద్రాక్ష అర్చ‌న‌…

      భ‌క్తి టీవీ ఆధ్వ‌ర్యంలో ఈనెల 12 వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 22 వ తేదీ వ‌ర‌కు కోటి దీపోత్స‌వం వేడుక‌లను నిర్వ‌హించారు.  కోటి దీపోత్స‌వంలో నేడు ఆఖ‌రిరోజు కావ‌డంతో ముగింపు వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.  కోటి దీపోత్స‌వంలో భాగంగా ఈరోజు వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామివారి క‌ళ్యాణోత్స‌వం నిర్వ‌హించారు.  ఈ క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని కన్నుల పండుగ‌గా నిర్వ‌హించారు.  చివ‌రిరోజు కావ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు మ‌హాదేవుడిని ద‌ర్శించుకోవ‌డానికి ఎన్టీఆర్ స్టేడియంకు వ‌చ్చారు. Read: ఐపీఓకి […]
    • వరదలతో నీట మునిగిన బెంగళూరు, చైన్నై
      జాతీయం

      వరదలతో నీట మునిగిన బెంగళూరు, చైన్నై

      బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్‌ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు. […]
    • ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ రంగంలోకి మ‌రో మొబైల్ కంపెనీ… 2024 ల‌క్ష్యంగా…
      Top Story

      ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ రంగంలోకి మ‌రో మొబైల్ కంపెనీ… 2024 ల‌క్ష్యంగా…

      దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  అనేక కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి.  టూవీల‌ర్స్‌తో పాటుగా, కార్ల త‌యారీ వినియోగం, ఉత్ప‌త్తి పెరుగుతున్న‌ది.  ఈ రంగంలోకి వాహ‌నాల త‌యారీ సంస్థ‌ల‌తో పాటుగా ప్ర‌ముఖ మొబైల్ కంపెనీలు కూడా ప్ర‌వేశిస్తున్నాయి.  యాపిల్‌, గూగుల్‌, హువావే, షావోమీ మొబైల్ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్నాయి.   Read: ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం… కాగా, ఇప్పుడు ఒప్పో మొబైల్ కంపెనీకూడా […]
    • వచ్చే ఎన్నికల్లో పాటియాలా నుంచి అమరీందర్‌ పోటీ
      జాతీయం

      వచ్చే ఎన్నికల్లో పాటియాలా నుంచి అమరీందర్‌ పోటీ

      గత కొన్ని రోజులుగా పంజాబ్‌ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని […]
    • ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…
      Top Story

      ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…

      ఇటీవ‌లే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది.   పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవ‌డానికి ధ‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నాయి.  సోమ‌వారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమ‌ల్ష‌న్స్ కంపెనీ జేస‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఐపీఓకి ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.  దీనికి సంబందించి సెబీకి ప్రాథ‌మిక ప‌త్రాల‌ను కంపెనీ స‌మ‌ర్పించింది.  రూ.800 నుంచి 900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.   Read: రైతుల గుండెలు ఆగినా…మీ గుండె కరుగటం లేదా ? : షర్మిల […]
    • చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: కలెక్టర్‌ శర్మన్‌
      తెలంగాణ

      చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: కలెక్టర్‌ శర్మన్‌

      విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంస నీయమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గమనించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడానికి విశ్వగురు అధినేత సత్యవోలు రాంబాబు చేస్తున్న కృషి గొప్పదని ఆయన కొనియాడారు. విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమ వారం విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా శర్మన్‌ హాజరయ్యారు. వివిధ […]
    • ట్రూ కాల‌ర్స్‌… ఇండియాలోనే అత్య‌ధికం…
      Top Story

      ట్రూ కాల‌ర్స్‌… ఇండియాలోనే అత్య‌ధికం…

      తెలియ‌ని ఫోన్ నెంబ‌ర్‌తో కాల్ వ‌స్తే అది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ఎవ‌రి పేరుతో ఉన్న‌ది అని తెలుసుకునేందుకు కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ యాప్ ట్రూకాల‌ర్‌ను వినియోగిస్తుంటారు.  11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభం అయింది.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 30 కోట్ల మంది యూజ‌ర్లను సొంతం చేసుకుంది.  గ‌తేడాది వ‌ర‌కు 25 కోట్ల మంది యూజ‌ర్లు ఉండ‌గా, ఏడాది కాలంలో మ‌రో 5 కోట్ల మంది కొత్త యూజ‌ర్లు యాడ్ అయిన‌ట్టు ట్రాకాల‌ర్ యాప్ తెలియ‌జేసింది. […]
    • బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర: కనకమేడల రవీంద్రకుమార్
      ఆంధ్రప్రదేశ్

      బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర: కనకమేడల రవీంద్రకుమార్

      బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులను తప్పుదారి పట్టిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లులు వెనక్కు తీసుకు నేలా చేసిందన్నారు. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉంపసంహరణ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. బిల్లులు విత్ డ్రా చేయడాన్ని స్వాగతిస్తున్నాం..కానీ […]
    • క‌రోనా నుంచి కోలుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్…
      Top Story

      క‌రోనా నుంచి కోలుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్…

      ఏపీ గ‌వర్న‌ర్ క‌రోనా నుంచి కోలుకున్నారు.  రేపు మ‌ధ్యాహ్నం ఆయ‌న హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ‌కు చేరుకొని అక్క‌డి నుంచి రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకుంటార‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.  ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో హైద‌రాబాద్ ఏఐజీ లో చికిత్స తీసుకున్నారు.  ఆరోగ్యం మెరుగుప‌డ‌తంతో ఆయ‌న రేపు మ‌ధ్యాహ్నం రాజ్ భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు.  హైద‌రాబాద్‌లో చికిత్స‌పొందుతున్న స‌మ‌యంలో ఆయ‌న్ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.  ఇక ఏపీ […]
    • అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిందే: అశోక్‌బాబు
      ఆంధ్రప్రదేశ్

      అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిందే: అశోక్‌బాబు

      మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడంతోనే అంతా అయినట్లు కాదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అన్నారు. సీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం ప్రభుత్వం రైతులకు చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, కౌలుకు సంబంధించిన వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అశోక్‌ బాబు అన్నారు. రాజధానికి రూ.లక్షకోట్లు అవసరమవుతాయన్నది పచ్చి అబద్దమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. […]
    ←1…2,3182,3192,3202,3212,322…2,666→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions