రాజధాని అందరికి అందుబాటులో ఉండాలి: శైలజానాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని అందరికి అందుబాటులో ఉండాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ నాయకులు వంచన మాట లను బయట పెట్టారని ఆయన విమర్శించారు. శ్రీ బాగ్ ఒడంబడికని ఒకసారి చదివి ప్రవేశ పెట్టాలన్నారు. రాయలసీమ అవసరాలు తీర్చా కే ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క పని సరిగ్గా చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలని ఆయన ఎద్దేవా చేశారు.
కొత్త బిల్లుకు ఏమైనా అమిత్షా ఆమోదం ఉందేమో అన్న అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు. రాయలసీమకి నిధులు, నీళ్లు ఏమై నా వచ్చాయా ఏవిషయంలో అభివృద్ధి చెందిందో జగన్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఓ వైపు వరదల్లో ప్రజ లు కొట్టుకుపోతుంటే సీఎం హెలికాప్టర్లో షికార్లు కొడుతున్నారని ఆయన విమర్శించారు. కదిరిలో నాసిరకం బిల్డింగ్ కూలి రెండు కుటుంబాలు చెల్లా చెదురు అయ్యాయని అయినా సీఎంకు సోయి లేదని ఆయన అన్నారు. జగన్రెడ్డి ఇప్పటికైనా పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టాలని శైలజానాథ్ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!