Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Spreading Lies On Center Kishanreddy

కేంద్రం మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: కిషన్‌ రెడ్డి

Published Date :November 22, 2021 , 6:34 pm
By NTV WebDesk
కేంద్రం మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: కిషన్‌ రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేం దుకే కేసీఆర్‌ కొత్త నాటకానికి తెర లేపారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ ఎస్‌ పై నిప్పులు చెరిగారు. మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ రాష్ర్ట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రం పై అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆయన మండి పడ్డారు. ఓ వైపు వరి ధాన్యం మొత్తం మేమే కొంటామని చెప్పి ఇప్పుడు ఆ నెపంను కేంద్రం పై తోస్తున్నారన్నారు. యాసంగి లో వరి వేస్తే ఉరి అని కేసీఆర్‌ చెప్పడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదని ఆయన విమర్శించారు.

రాష్ర్టంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి గింజను కేంద్రం కొంటుందని ఆయన స్పష్టం చేశారు. రైతు చట్టాలపైన కేసీఆర్‌ విషం కక్కారని ఎద్దేవా చేశారు. మొదట రైతుల కోసమని చెప్పి ఇప్పుడు రైతులను దోచుకునేందుకు కేంద్రం చట్టాలను చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశాడని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మోజార్టీ రైతులు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండటంతోనే మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నారన్నారు. పంజాబ్‌ రైతులకు పరిహారం ఇవ్వడంలో తప్పులేదని, కానీ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Farmers
  • kcr
  • Kishan‌Reddy
  • TRS

తాజావార్తలు

  • Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్

  • Bollywood : బాలీవుడ్‌లో గతేడాది అతి పెద్ద సర్‌ప్రైజ్ హిట్ సినిమా ఇదే

  • Sree Leela : శ్రీలీలపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర.. ఏ సినిమా చేసినా ఫ్లాపే

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన

ట్రెండింగ్‌

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions