ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పెట్టుబడి దారులు ఆంధ్ర ప్రదేశ్ అంటే హడలిపోయే పరిస్థితులను జగన్ కల్పించారన్నారు.
అందరి ప్రజాభిప్రాయలు తీసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. న్యాయ వ్యవస్థను తప్పు దారి పట్టించే విషయం తప్ప మరొకటి కాదని విమర్శించారు. మూడు రోజులు కిందట నేను అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టం రద్దు చేయమని అడిగితే..వ్యవసాయ మంత్రి పేయిడ్ ఆర్టిస్టుల కోస మా అని అడిగారన్నారు. మంత్రి కనీసం రైతులు పై కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. విశాఖలోనైనా కార్యాలయాలు కట్టాలిగా ఇప్పటికే అమరావతిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు మొదలు పెట్టారు కనుక సీఎం జగన్ కొనసా గించకూడదు అనే ఆలోచనలో ఉన్నారని ఆయన మండి పడ్డారు. ఇది ముమ్మాటికి వైసీపీ పరువు కాపాడుకునే చర్యగా బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!