మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ మరియు మండల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,848 శాంపిల్స్ పరీక్షించగా.. 385 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 675 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,95,18,787 కరోనా నిర్ధారణ పరీక్షలు […]
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో టీం ఇండియా ఈ రోజు అతి ముఖ్యమైన మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టు గురించి మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈరోజు మ్యాచ్ లో భువనేశ్వర్ కంటే శార్దూల్ ఠాకూర్ ఉంటె బాగుంటుంది అన్నాడు. అయితే ఇది భువీకి చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అవుతుంది కావచ్చు అన్నారు. ఎందుకంటే గత రెండు సీజన్ లలో అతని పేస్ […]
ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. రాగల 2 -3 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో […]
అందాలతారగా సైరా బాను యావద్భారతదేశాన్నీ ఎంతగానో అలరించారు. ఆ రోజుల్లో సైరా బాను ఓ చిత్రంలో నటించింది అంటే సదరు సినిమా చూడటానికి రసికాగ్రేసరులు థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆ తరువాత మహానటుడు దిలీప్ కుమార్ ను పెళ్ళాడిన సైరా బాను సినిమాలకు దూరంగా జరిగారు. అయినా, సైరా బానును తమ కలలరాణిగా చేసుకొని ఎంతోమంది ఆనందించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘జంగ్లీ’ అక్టోబర్ 31తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమా తెలుగులో […]
‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత నుంచీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ శాతం స్టార్ హీరోస్ తో భారీ చిత్రాలే రూపొందాయి. అడపా దడపా ‘పదహారేళ్ళ వయసు’, ‘నిండునూరేళ్ళు’ వంటి సినిమాలు కూడా తెరకెక్కాయి. అలా రాఘవేంద్రరావు రూపొందించిన ‘సత్యభామ’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. తమిళంలో భాగ్యరాజా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘మౌనగీతంగల్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీసరసా మూవీస్ పతాకంపై కె.సారథి ‘సత్యభామ’ను నిర్మించారు. ‘సత్యభామ’ కథను చూస్తే – పెళ్ళయి ఏడేళ్ళు పూర్తయిన ఏ […]
యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అడవిరాముడు’ ఘనవిజయంతో ఆ పై ఎంతోమంది అడవి నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించారు. టైటిల్స్ లోనూ ‘అడవి’ పేరును చొప్పించారు. అలా రూపొందిన చిత్రాలలో “అడవి దొంగ, అడవి సింహాలు” వంటివి జనాన్ని అలరించాయి. ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘అడవి రాజా’. శోభన్ బాబు, రాధ జంటగా నటించిన ఈ చిత్రానికి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. 1986 అక్టోబర్ 31న ‘అడవిరాజా’ విడుదలయింది. నటుడు కైకాల సత్య నారాయణ సమర్పణలో ఆయన సోదరుడు […]
అప్పటి దాకా సైడ్ హీరోగానూ, విలన్ గానూ, బిట్ రోల్స్ లోనూ, స్పెషల్ అప్పియరెన్స్ తోనూ సాగిన చిరంజీవి కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. నటునిగా చిరంజీవికి 36వ చిత్రం ‘చట్టానికి కళ్ళు లేవు’. హీరోగా 16వ సినిమా అది. తమిళంలో విజయ్ కాంత్ ను స్టార్ హీరోగా నిలిపిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టారై’ ఆధారంగా ‘చట్టానికి కళ్ళు లేవు’ తెరకెక్కింది. తమిళంలో దర్శకత్వం నెరపిన ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలోనే ‘చట్టానికి కళ్ళు లేవు’ రూపొందింది. 1981వ సంవత్సరం […]
గ్రేటర్లో ఆ మేడమ్ స్పెషల్. మాములు స్పెషల్ కాదు.. వేరీ వేరీ స్పెషల్. బదిలీ అయినా.. గంటల్లోనే ఆ ఉత్తర్వులను మార్పించుకోగల ‘పవర్’ ఉందని నిరూపించారు. మరోసారి ఉద్యోగవర్గాల్లో చర్చగా మారారు ఆ అధికారి. ఉన్నచోటు నుంచి సీటు కదలకుండా పావులు కదిపిన ఆ మేడమ్ ఎవరు? బదిలీ ఆగడానికి .. టీజీవో ప్రెసిడెంట్ పోస్టా? ఇంకేదైనా ఉందా? వి. మమత. GHMCలో జోనల్ కమిషనర్. ఈ హోదా కంటే.. ఉద్యోగవర్గాల్లో మమత మరోరకంగా పాపులర్. తెలంగాణ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 174 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 202 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,174 కు చేరగా.. రికవరీ కేసులు 6,63,124 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య […]