రాజమండ్రిలో జిల్లా కోవిడ్ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ… జిల్లాలో ప్రతీరోజు దాదాపు వెయ్యి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 5 వేల మందికు పరీక్షలు నిర్వహిస్తుంటే 20 శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతోంది. కోవిడ్ నిబంధనలు ప్రజలు బాధ్యతాయుతంగా పాటించాలి. రాత్రి కర్ఫ్యూ సమయం సహా అవసరమైతే తప్ప పగలు కూడా ప్రజలు బయట తిరగడం తగ్గించుకోవాలి. తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సపొందుతుంటే వారి పిల్లలు ఇంటి దగ్గర అవస్థలు […]
ఏపీలో రోజువారీ కరోనా కేసులు 12 వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1033560 కు చేరింది. అందులో 936143 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 89732 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 69 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు […]
ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్లలో ఫాఫ్ డు ప్లెసిస్ అర్ధశతకంతో అదరగొట్టగా రుతురాజ్ గైక్వాడ్ (33)తో రాణించాడు. అయితే గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత రైనా, డు ప్లెసిస్ కలిసి ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరు స్పిన్నర్ హర్షల్ పటేల్ వరుస బంతుల్లో వారిని పెవిలియన్ చేర్చి చెన్నైని దెబ్బ కొట్టాడు. కానీ అదే […]
ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే అని తెలిపారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కు నోడల్ అధికారులు నియామకం చేసినట్లు చెప్పిన ఆయన ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై రోజూ నివేదికలు ఇవ్వాలని నోడల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి సమాచారం కోసం హాస్పిటల్స్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసారు. అయితే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు అని […]
కడప జిల్లాలో రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. నేడు జిల్లా వ్యాప్తంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 60379 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57935 గా ఉంది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 552 గా నమోదుకాగా కరోనా బారిన […]
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ హాస్పిటల్, బెడ్స్,కోవిడ్ కేర్ సెంటర్స్, అంబులెన్స్ సర్వీస్ లు,హోమ్ ఐసోలేషన్,హోమ్ కోరoటైన్,కోవిడ్ వ్యాక్షినేషన్ సెంటర్స్ సమాచారం కొరకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణ కొరకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. 10 జిల్లాలకు ఐఏఎస్ అధికారులు, 3 జిల్లాలకు జిల్లా స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం…. జిల్లాలో 104 కాల్ సెంటర్ నిరంతరం పని చేసేలా చర్యలు […]
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు ఉరుములు, మెరుపులు […]
ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్బంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఓటమి తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లి గెలిచిన కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో కూడా గెలిచి దానిని కొనసాగించాలని చూస్తుంది. అయితే చెన్నై కూడా […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతను బాగానే కట్టడి చేసారు రాజస్థాన్ బౌలర్లు. మొదటి నుండు కట్టుదిట్టమైన బంతులు సంధిస్తూ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ కు పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అయితే మధ్యలో రాహుల్ త్రిపాఠి(36), దినేష్ కార్తీక్ (25) కొంత భాగసౌమ్యని నెలకొల్పోయిన చివర్లో రాయల్స్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో […]
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలాని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అక్కడ మరో కరోనా మృతి నమోదయ్యింది. ఏపీ సెక్రటేరీయేట్లోని పోస్టాఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనాతో మరణించాడు. మూడో బ్లాక్ లో ఉన్న ఇండియా పోస్టాఫీసులోని పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఏపీ సచివాలయంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. దాంతో ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు […]