ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మొదట స్థానానికి చేరుకుంటుంది. దాంతో ఈ ఇందులో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి రెండు జట్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది. ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతేకాకుండా మే 1వ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదు సరి కదా, ఇంతవరకు కూడా పిఆర్సీ పై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదు. 1.07.2018 […]
ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,434 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,54,875 కు చేరింది. ఇందులో 9,47,629 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 99,446 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా […]
తెనాలి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ముంచుకొస్తుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోవడంతో పరిసర ప్రాంతాల నుండి కొన్ని సిలిండర్లను తెచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసారు అధికారులు. తెనాలి ఆస్పత్రికి రావలసిన ఆక్సిజన్ సాంకేతిక కారణాలతో ఖమ్మంలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో గంటన్నర మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ పై 200 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరింత ఆక్సిజన్ కోసం అధికారులతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే శివకుమార్. పేషెంట్లకు ఇబ్బంది […]
కరోనా వ్యాప్తికి… బీజేపీ… ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడం లో కేంద్రం విఫలమైంది. నింద రాష్ట్రాల మీద మోపుతుంది. విజయం సాధిస్తే మోడీ … అపజయం అయితే రాష్ట్రాల బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తుంది అని కేంద్రం అన్నారు. వ్యాక్సిన్ వేసేది రాష్ట్రం… కోటా మాత్రం కేంద్రంది అని చెప్పిన ఆయన తన రాజకీయ పక్షపాతం చూపించే పనిలో కేంద్రం ఉంది. కరోనా నివారణ […]
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉప- హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కిం నుంచి, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం వరకు వ్యాపించి, సముద్ర మట్టం నకు 2.1కి. మీ. ఎత్తు వద్ద ఉన్నది. నైరుతి బంగాళాఖాత ప్రాంతం దగ్గర ఉన్న, ఉత్తర తమిళ నాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నకు 2.1 km & 3.6 km మధ్య ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పరిసరాల మీద, సముద్ర మట్టానికి 1.5km […]
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పిన ప్రభుత్వం అందులో 4.39 లక్షల ఆర్ టి పీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందినట్లు అలాగే కరోనా పాజిటివ్ రేటు 3.5% ఉంది అని ప్రభుత్వం తెలిపింది. పరీక్షలు ఇంకా […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ […]
చంద్రగిరి నియోజకవర్గం ప్రజలను కాపాడుకోవడం శాసనసభ్యునిగా నా భాధ్యత అని తెలిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోవిడ్ భాధితులు కోసం చంద్రగిరిలో 100,నారావారిపల్లెలో 50 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసారు. అలాగే 500 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తూన్నాం అని తెలిపారు. ఆక్సిజన్ కోనుగోలుకు 20 లక్షలు, జర్నలిస్టు కోవిడ్ సంక్షేమ నిధికి లక్ష రూపాయల విరాళంగా అందిస్తూన్నా అని పేర్కొన్నారు. హోం ఐసులేషన్ లో వుండే వారికి 2500 రూపాయల విలువ చేసే […]
మేడ్చల్ జిల్లా కప్రాలో కరోనా తో చనిపోయిన మృతదేహానికి డబ్బులు కట్టే వరకు మృతదేహం ఇచ్చేది లేదని కాప్రా లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్య ఆ పేద కుటుంబ సభ్యులను వేధిస్తుంది, ఈ ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పిన సంఘటన కాప్ర లోని పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్యం.శవాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పట్టించుకోని ఆసుపత్రి యాజమాన్యం,ఇప్పటికే సుమారు లక్ష నర చెల్లిచినా ఇంకా 2 […]