భాషలకతీతంగా హాట్ బ్యూటీస్ తమ అందాలతో ఆడియన్స్ ని అలరించటం కొత్తేం కాదు. ముంబై బ్యూటీ ఊర్వశీ రౌతేలా మొదలు కన్నడ సుందరి శ్రీనిధి శెట్టి వరకూ ఇప్పుడు చాలా మంది అందగత్తెలు తమిళ పరిశ్రమపై కన్నేశారు. త్వరలోనే ఈ నాన్ తమిళ్ నారీమణులు చెన్నైలో హల్ చల్ చేయనున్నారు. లెట్స్ హ్యావ్ ఏ లుక్… 2015లో విశ్వ సుందరి కిరీటం నెత్తిన పెట్టుకుంది ఊర్వశీ రౌతేలా. అయితే, మోడల్ గా సూపర్ ఫేమ్ సంపాదించుకున్న ఈ […]
సుబ్రహ్మణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇదని నిర్మాత చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం బృందమే విడుదల చేసింది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు నేపథ్య చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. అనాదిగా వస్తున్న […]
నేడు దేశంలోని పలు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్పై వారితో చేర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో భేటీ కానున్నాడు మోడీ. ఇందులో తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో సమావేశం కానున్న ప్రధాని మోడీ… వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.
మా ప్రాంతానికి ఇంఛార్జ్ గా వస్తున్న వాళ్ళు ఇక్కడి ప్రజాప్రతినిధులు గెలుపులో ఏమన్నా సాయం చేశారా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మాకు సహకరించకపోతే ఊరుకునేది లేదు అంటారా..సర్పంచ్ లకు ఎంపిటిసి లకు నిధులు రావు మీ గ్రామాలు అభివృద్ధి కావు అంటూ బెదిరిస్తున్నారు. మంత్రి కాక ముందు సంస్కారం లేకపోతే మంత్రి అయ్యాక అయినా సంస్కారం నేర్చుకోవాలి. కరీంనగర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళని చూసుకోవాలి తప్ప హుజురాబాద్ పై కక్ష […]
ఇప్పటికే కరోనా కలవర పెడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. అయితే ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇంతియాజ విచారణకి ఆదేశించారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జ్యుడీషియల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు… పర్యవేక్షణాధికారిగా జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ హాస్పిటల్ కు చేరుకున్నారు జ్యుడీషియల్ ఆఫీసర్. రఘురామ కృష్ణం రాజు కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్న అధికారులు… మెడికల్ రిపోర్ట్స్ షీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు న్యాయధికారి. చికిత్స కాలాన్ని […]
వరంగల్ జిల్లా కమలాపూర్ చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్… స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం హుజూరాబాద్ బయలు దేరిన ఈటల… అక్కడ జరిగే ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. హుజూరాబాద్ లో నియోజక వర్గంలోని ప్రజాప్రతనిధులు అభిమానులను కలువనున్న ఈటల… అక్కడ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికంగా మారింది. అయితే ఈటలను మంత్రి వర్గం నుండి తొలగించినప్పటి నుండి ఆయన ఏం చేస్తారు.. ఏ రకమైన నిర్ణయం […]
కరకం బాడి మార్గంలోని టీటీడీకి చెందిన శేషాచల నగర్ లోని 75వ నెంబర్ ఇంటిని స్వాధీనం చేసుకుంది టిటిడి. పంచనామా సందర్బంగా ఇంట్లోని పెట్టెలో 6 లక్షల 15 వేల 50 రూపాయల తో పాటు దాదాపు 25 కిలోల చిల్లర నాణాలు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఈ మొత్తం స్వాధీనం చేసుకున్న దానిని టీటీడీ ఖజానాకు జమ చేశారు అధికారులు. అయితే 2008లో టీటీడీ ఆ ఇంటిని తిరుమలకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తికి […]