Jabalpur: జబల్పూర్ అగ్రి వర్సిటీలో దారుణం.. యువతిపై గ్యాంగ్రేప్
- జబల్పూర్ అగ్రి వర్సిటీలో దారుణం
- యువతిపై సిబ్బంది గ్యాంగ్రేప్
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళల బలహీనతను అడ్డంపెట్టుకుని కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ యువతిని నమ్మించి అగ్రి యూనివర్సిటీ సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్లో మరో అపశృతి.. ప్రారంభానికి ముందే కూలిన రోప్ వే
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఖాళీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తిల్వారా ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) ఫోన్ నెంబర్ కనుగొని వైస్-ఛాన్సలర్ కార్యాలయానికి ఫోన్ చేసింది. యూనివర్సిటీలో పని చేస్తున్న క్లర్క్ దుర్గా శంకర్ సింగెరా (58), ప్యూన్ ముఖేష్ సేన్లతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని సింగెరా నమ్మబలికాడు. పత్రాలతో విశ్వవిద్యాలయానికి రమ్మని చెప్పాడు. దీంతో ఆమె మరుసటి రోజు పత్రాలతో యూనివర్సిటీకి వచ్చి సింగెరాను కలిసింది. వైస్-ఛాన్సలర్తో మాట్లాడిన తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని.. టచ్లో ఉండమని చెప్పాడు. దీంతో ఆమె ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేది.. ఈ క్రమంలో నగరంలో పలుమార్లు కలిశారు. నియామక ప్రక్రియ జరుగుతోందని.. త్వరలో ఇంటర్వ్యూ జరుగుతుందని హామీ ఇస్తూ వచ్చాడు.
ఇది కూడా చదవండి: CWC meeting: సీడబ్ల్యూసీ మీటింగ్కు హాజరైన శశిథరూర్.. వీడియోలు వైరల్
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం క్లర్క్, ఫ్యూన్ ఆమెను విశ్వవిద్యాలయానికి పిలిచి.. త్వరలో ఇంటర్వ్యూ షెడ్యూల్ వస్తుందని తెలిపారు. దీంతో యూనివర్సిటీలో ఉన్న తమ ఇంటికి రావాలని కోరారు. వారి మాటలు నమ్మి వెళ్లినందుకు ఇద్దరూ వంచించారు. గది లోపలికి తీసుకెళ్లాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు బెదిరించి యూనివర్సిటీ వెలుపల దింపి పంపేశారు. మౌనంగా ఉంటే ఉద్యోగం వస్తుందని.. లేదంటే రాదని వార్నింగ్ ఇచ్చారు. తాను మోసపోయానంటూ గ్రహించి కుటుంబ సభ్యులతో కలిసి అధర్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!