తూర్పు పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీవో భవనంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేసారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణం రెగ్యులరైజ్ చేయాలి. సిపిఎస్ రద్దు విషయాన్ని ప్రకటించాలి. ప్రభుత్వ విద్యారంగ మార్పులు వినాశనానికి దారి తీస్తాయి అని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ప్రాథమిక పాఠశాల విద్యారంగ పరిరక్షణకు ఉద్యమిస్తాం అని ఆయన […]
తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు అయ్యాయి. 47.26 లక్షల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ తెలంగాణ విషయానికొస్తే… “ప్రధాన మంత్రి ముద్ర యోజన” ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేలలోపు […]
ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగ్గారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సినియార్టీని ఫైనల్ చేయకపోవడంపై నిరసన చేస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే ఆర్థిక శాఖ ఉద్యోగుల సినియార్టీ ఫైనల్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. సీఎం ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేయడం లేదంటూ ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సినియార్టీని ఫైనల్ చేయలేదు ఉన్నతాధికారులు. ఎనిమిది మిడిల్ లెవల్ పోస్టులు […]
మంత్రి అప్పలరాజు పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టించడానికి మంత్రికి సిగ్గనిపించడం లేదా… ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని అడిగారు. పలాసలో పోలీసులు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా , ప్రజలకోసం పనిచేస్తున్నారా. టీడీపీ నుంచి ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేశారు. వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే టీడీపీ వారి పై కేసులు పెట్టారు. మాకూ సోషల్ మీడియా ఉంది… మేం పోస్టులు పెట్టలేక కాదు.. […]
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాము పాటు పోరాటం చేసి సాధించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో కలసి పోరాటం చేస్తాం అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కోవిడ్ లో వేలాది మంది ప్రాణాలు కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ఇప్పుడు దానిని అమ్మితే బావి తరాలు ఏం చేయాలి… అని కేంద్రం ఆలోచన చేయాలి అని తెలిపారు. వైజాగ్ స్టీల్ అప్పును […]
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించింది తెలంగాణ కేబినెట్. అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాస లో చేరారు. దాంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే […]
చాలా కాలంగా అందరూ ఆ సంఘాలనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్లూ.. వీళ్లు చెప్పడమేంటి.. మా నాయకులు అంతే అన్నవారూ లేకపోలేదు. ఇప్పుడు సమస్యలను వదిలేసి.. సభలకు ప్లాన్ చేస్తుండటంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా సంఘాలు? అంతా ఎందుకు రుసరుసలాడుతున్నారు? విపక్షాల విమర్శలపై ఉద్యోగ సంఘాల నేతలు మౌనం! తెలంగాణలో ఉద్యోగ సంఘాల తీరు ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఏమైనా అనాలంటే.. ఏ పార్టీ నాయకులైనా […]
ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత […]
తెలుగు అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసిపడేసింది. తెలుగు అనే పేరు లేకుండా చేసేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు అని తెలుగు అకాడమీ సొసైటీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషాభిమానులు ఆలోచన చేసుంటే ఇలాంటి దుర్ధశ పట్టేది కాదు అని తెలిపారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత […]
ఇంటి పెద్ద ఎమ్మెల్యేగా ఉంటే.. కుటుంబసభ్యులు నియోజకవర్గంలో పెత్తనం కామన్. సాగినంత కాలం పర్వాలేదు. శ్రుతి మించిందో రచ్చ రచ్చే. ఆ నియోజకవర్గంలోనూ అదే జరుగుతోందట. ఎమ్మెల్యే భార్య, కుమారుడు షాడోలుగా చక్రం తిప్పుతున్నారట. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం. ఖేడ్లో ఎమ్మెల్యే భార్య షాడోగా ఉన్నారా? ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్. ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్ఎస్ నేత భూపాల్రెడ్డి. ముందు నుంచీ రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబం కావడం వల్లో ఏమో.. భూపాల్రెడ్డి […]