రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ఇది మరోసారి అక్షరాల నిజం కాబోతుంది. వారిద్దరి మధ్య కొన్ని దశాబ్ధాల స్నేహం ఉంది. ఏ పార్టీలో ఉన్న వారి మధ్య బంధం చెక్కు చెదరకుండా కొనసాగుతూ వస్తోంది. ఒకరి గెలుపును మరొకరు సెలబ్రెట్ చేసుకుంటూ ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు ప్రత్యక్ష ఫైట్ జరుగలేదు. కానీ అన్నిరోజులు ఒకలా ఉండవు కాదా? ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లే కన్పిస్తోంది. మారుతున్న రాజకీయ […]
కళ్ళు, చెవులు ఉన్న వారికి మోడీ ప్రభుత్వ కార్యక్రమాలు తెలుస్తాయి. నిన్న ఇందిరా పార్కు దగ్గర విపక్ష నేతలు ఇష్టం వచ్చి నట్టు మాట్లాడారు, అవాకులు చవాకులు మాట్లాడారు అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సొంత పార్టీ లోనే కుంపట్లు ఉన్నారు. తెలుగు దేశం కాంగ్రెస్ గా మార్చారు అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. స్క్రిప్టు రైటర్ ల ను పెట్టుకొని తాత్కాలిక ఆనందం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ… […]
రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే.. అవినీతి అధికారులకు కాసులు కురిపించే ముడిసరుకు. కాసేపు కళ్లు మూసుకుంటే చాలు.. చాలా మంది జేబులు నిండిపోతాయి. ఇది ప్రతి జిల్లాలో ఉండే బాగోతమే..! ఆ జిల్లాలో మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉందట అవినీతి అధికారుల తీరు. పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోకుండా డబ్బులతో మేనేజ్..? పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే PDS బియ్యాన్ని అక్రమ మార్గాల్లో మాఫియా తరలిస్తుందన్నది ఓపెన్ టాక్. […]
ఇప్పటికే నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ప్రస్తుతం పాక్ జట్టు సొంత గడ్డపైనే న్యూజిలాండ్ తో సిరీస్ ఆడుతూ ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో కివీస్ ఆ సిరీస్ ను రద్దు చేసుకొని తిరిగి వెళ్ళిపోయింది. భద్రత కారణంగానే ఈ టూర్ రద్దు చేసుకున్నట్లు ఆ జట్టు తెలిపింది. అయితే కివీస్ జట్టు వెళ్లిన తర్వాత పాకిస్థాన్ కు రావాల్సిన ఇంగ్లాండ్ జట్టు కూడా తన టూర్ ను […]
జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వన్ డ్రైవ్లో పనిచేస్తున్న మైనర్ బెనర్జీ అరెస్ట్ అయ్యాడు. అక్కడి బాత్రూంలో సెల్ఫోన్ చూసి ఓ యువతీ ఫిర్యాదు చేసింది. బాత్రూంలో సెల్ఫోన్ ద్వారా బెనర్జీ వీడియోల చిత్రీకరణ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కొత్త సెల్ఫోన్ కొన్నాడు బెనర్జీ. ఆ సెల్ఫోన్ తీసుకెళ్లి లేడీస్ బాత్రూంలో పెట్టి రికార్డ్ చేసేవాడు బెనర్జీ. నాలుగున్నర గంటలపాటు బాత్రూం దృశ్యాలను చిత్రీకరించాడు బెనర్జీ. అయితే యువతీ ఫిర్యాదు […]
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన […]
కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాజాగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో 17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. జిహెచ్ఎంసిలో విలీనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని […]
విజయవాడ దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది అని తెలిపింది. ఇక మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. దాంతో అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. దసరాలో అమ్మవారి […]
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 1లక్ష 69వేళా క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా 1లక్ష 49 వేళా క్యూస్సేక్కులకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కులు… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు.. అలాగే లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ ద్వారా 9700 క్యూస్సేక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు […]
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు అధికారులు. కెన్యా ప్రయాణికుడి వద్ద 75 లక్షల విలువ చేసే రెండు కేజీల బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా 7 బంగారు బిస్కట్ లను తను మోసుకొని వచ్చిన లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేసాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లగేజ్ బ్యాగ్ స్కానింగ్ చేయగా బయట పడ్డ అక్రమ ప్రయత్నం రవాణా చేస్తున్నాడు. దానిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు… […]