జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వైట్ పేపర్’. ప్రభాస్ ‘ఈశ్వర్’లో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన అభినయ కృష్ణ ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ‘జబర్దస్త్’ షో తో అదిరే అభి గా మారాడు. అతడు ఇప్పుడు ‘వైట్ పేపర్’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని 9 గంటల 51 నిమిషాల్లో పూర్తి చేయటం విశేషం. […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి లో కిపోవడం తో నే నల్ల చట్టలు తెల్ల చట్టాలు అయ్యాయ. ఈటల రాజేందర్ కు దమ్ముంటే పెంచిన ధరలు తగ్గించి ఓట్లు అడుగాలే. కుల సంఘాలకు భావనలు ఇస్తే మంత్రి హరీష్ రావు కు పిలిచి సన్మానం చేస్తున్నారు. సీఎం సిటుకు గురి పెట్టకపోతే ప్రతిపక్ష నేతలు ఈటల సిఎం కావాలని కోరితే ఎందుకు […]
పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో చర్చగా మారాయి.. రచ్చ రచ్చ అవుతోంది. స్వపక్షంలోని వ్యతిరేకులకు ఛాన్స్ ఇవ్వకుండా సొంతవారితో కమిటీలు నింపేస్తున్నారట ఎమ్మెల్యేలు. అవకాశం దక్కని నేతలు.. వారి అనుచరులు గుర్రుగా ఉన్నారట. ఈ అసంతృప్తి ఎన్నికల నాటికి ఏ విధంగా భగ్గుమంటుందో అనే టెన్షన్ కేడర్లో ఉందట. కమిటీల ఏర్పాటులో అగ్గి రాజేస్తోన్న వర్గపోరు..! ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రస్తుతం వలస నేతలు, కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. అప్పట్లో టీడీపీ […]
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ ‘లవ్ స్టోరి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ […]
‘రిచి గాడి పెళ్లి’ కోసం అనంత్ శ్రీరామ్ రాసిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటకు థమన్ ప్రశంసలు దక్కాయి. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు దర్శకనిర్మాతలు. ‘బాహుబలి, భరత్ అనే నేను, మున్నా, మిర్చి, పరుగు, అరుంధతి, గోపాల గోపాల, రాజన్న’ సినిమాలలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాష్ ఖేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకున్నారని, సత్యన్ కంపోజ్ […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్ పాటిల్ ధన్వే మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆదేషాలతో ఇక్కడికి వచ్చాను అని చెప్పిన ఆయన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంది. ఆయన మొదటి దశ యాత్ర అక్టోబర్ 2న ముగుస్తది. గ్రామాలకు తరలి వెల్లండి అని చెప్పిన గాంధి జయంతి రోజున ముగుస్తుంది. ఏ ఇతర పార్టీల నేతలు గ్రామాలకు వెల్లడం లేదు.. కేసీఆర్ […]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 55,323 శాంపిల్స్ను పరీక్షించగా, 1,246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,44,490 కి చేరింది. ఇందులో 20,16,837 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,450 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో ప్రస్తుతం […]
హుజూరాబాద్లో టీఆర్ఎస్ ప్రచార వేగం పెరింది. దాంతో పాటే హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటోంది. టీఆర్ఎస్ ప్రచార బృందానిక సారధ్యం వహిస్తున్న మంత్రి టి. హరీష్ రావు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఏకరవు పెడుతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధనాలను ఎండగడుతున్నారు. అంతేకాదు సరికొత్త హామీలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ […]
‘కృష్ణరావు సూపర్ మార్కెట్’ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు గౌతంరాజు తనయుడు కృష్ణ. శుక్రవారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని తాజాచిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ప్రస్తుతం కృష్ణ ‘2+4=24’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆర్. పి. రామ్ దర్శకత్వంలో నంబిరాజ్ నిర్మిస్తున్న ఈ […]