ఐపీఎల్ 2021 లో ఈరోజు రేంజు మ్యాచ్ లు ఒకే సమయంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఏ మార్పు లేకుండానే రేంజు జట్లు బరిలోకి వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ రేంజు జట్లు […]
కొంత కాలంగా తెలంగాణ రాజకీయం ఇప్పుడు హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. ఉప ఎన్నిక సమయం సమీపిస్తోంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రచారం కూడా రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఏ ఒక్క ఓటరునూ నిర్లక్ష్యం చేయరాదని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. అంది వచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బతుకమ్మ వేడుకలనూ వదలట్లేదు పార్టీలు. బతుకమ్మ పాటల్లో ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. దొంగ బీజేపీ ఉయ్యాలో.. గ్యాస్ ధరలను పెంచి […]
క్యాసినో లో క్రికెట్ బెట్టింగ్ బయటపడింది. అమ్మాయిల చే కాల్ చేయించి ఆకర్షిస్తున్నారు బుకీలు. టెలిగ్రామ్ ద్వారా వేలమందితో గ్రూపు ఏర్పాటు చేస్తున్నార బుకీలు. ముందుగా అమ్మాయిలను గ్రూపులో చేర్చి ఆకర్షిస్తున్నారు బుకీలు. అమ్మాయిలు నేపాల్ నుంచి తెచ్చి ఈ పనులు చేస్తుంది ముఠా. దీని పై సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ… ఆన్ లైన్ లో క్యాసినో కి మన దగ్గర అనుమతి లేదు. మల్కాజ్ గిరి లో ఆన్ లైన్ బెట్టింగ్ రాకెట్ ను […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,235 శాంపిల్స్ పరీక్షించగా.. 693 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 927 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,86,60,811 కు […]
శతాధిక చిత్రాల దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి స్పూర్తి తో కొత్త చిత్రాన్ని ఆరంభించారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ […]
ఎన్నికలంటే సహజంగానే ప్రచారం హోరెత్తెత్తుంది. ఇంటింటికి తిరిగి ఓటడుగుతారు. హామీల వర్షం కురిపిస్తారు. ఒటర్లను ఆకట్టుకుంటారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసకందామంలో పడింది. అభ్యర్థులే కాదు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతోంది. డబ్బులు కూడా గట్టిగానే ముట్టచెపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎప్పుడో కానీ ఇలాంటి ఎన్నికలను మనం చూడలేం అంటున్నారు […]
వీణవంక మండలం గన్ముకల గ్రామంలో టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ కారుడైన గెల్లు.శీను తో 2004 నుండి నాకు పరిచయం ఉంది. గెల్లు శీను ను భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తానని మాట తప్పారు నరేంద్రమోడీ అని అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ బీజేపీలు అధికారం ఉన్న రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఎందుకు లేదో చెప్పాలి. రెండు […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కు కేంద్రానికి వచ్చారు కాంగ్రెస్ నాయకులు […]
వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై సీఎం సమీక్షించారు. 16343 కోట్లతో ప్రతి గ్రామంలో మల్టి పర్పస్ ఫెసిలిటీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటి ఏర్పాటును వేగంగా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు దేశం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నీతి అయోగ్ పరిశీలించింది. రైతు భరోసా కేంద్రాలను మరింత సదుపాయాలు పెంచి ఐఎస్ఒ ధృవీకరణ పత్రం తెచ్చేలా చర్యలు […]
కాంగ్రెస్లో మళ్లీ కలకలం.. హస్తం పార్టీలో అలజడి కొత్త కాదు. కానీ, కొద్ది రోజుల క్రితం కపిల్ సిబల్ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించటమే తాజా సంక్షోభానికి కారణం. నాయకత్వాన్ని ప్రశ్నించటం కార్యకర్తలకు నచ్చలేదు. సిబల్ ఇంటి మీద పడ్డారు. గొడవ గొడవ చేశారు. ఇదంతా కావాలనే చేయించారని సిబాల్ బృందం అంటోంది. దాంతో వారు నాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాల పట్ల […]