నరేంద్రమోడీ ఆ మాట తప్పారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీణవంక మండలం గన్ముకల గ్రామంలో టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ కారుడైన గెల్లు.శీను తో 2004 నుండి నాకు పరిచయం ఉంది. గెల్లు శీను ను భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తానని మాట తప్పారు నరేంద్రమోడీ అని అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ బీజేపీలు అధికారం ఉన్న రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఎందుకు లేదో చెప్పాలి. రెండు వందల నుంచి 2 వేల పెన్షన్ పెంచిన ఘనత కేసీఆర్ ది. ఎస్ఆర్ఎస్ పి కాలువల ను తవ్వించాం అని శ్రీధర్ బాబు అంటున్నారు .30 ఏళ్లలో నత్త కంటే హీనంగా పనులు చేస్తే ఐదేళ్ల లో ప్రాజెక్టులు ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. ఇక పెంచిన పెట్రోల్ ,డీజిల్ వంటగ్యాస్, ధర లకు నిరసనగా హుజురాబాద్ ఎన్నికల ద్వారా మోడీ గూబ గుయ్యిమనిపించేలా తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ గుమ్మడికాయ అంత అభివృద్ధి పనులు చేస్తే, అందులోకి పెసరి కాయంత నిధులు ఇచ్చుకుంటు, బీజేపీ వాళ్లు మా పథకాలు అంటూ ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!