ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికార బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నందున గుజరాత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోదీ ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి చేసింది.
గుజరాత్లోని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, నవ్సారి అసెంబ్లీ నియోజకవర్గంలోని అంచేలి గ్రామస్తులతో పాటు 17 ఇతర గ్రామాల వాసులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
టీ 20 ప్రపంచ కప్ రసవత్తర మెగా టోర్నీలో చివరిదైన టైటిల్ పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోగా... పాకిస్తాన్ తన ఇన్నింగ్స్ను ప్రారంభించింది.
తెలుగు చలన చిత్రాలకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాతల శ్రేయస్సు కోరి తెలుగు సినిమాను కాపాడుకుందామనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
జేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలవని ప్రధాని.. తెలంగాణ బిల్లును తలుపులు మూసి బిల్లును ఆమోదించి అవమానించారన్నారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని సంకశ్యామ్ అనే గ్రామంలో గత 400 ఏళ్లుగా మహిళలు ఎలాంటి ప్రసవానికి నోచుకోలేదు!. గ్రామంలోని మహిళలు గ్రామ పొలిమేరలను దాటి బయటికి వెళ్లి పిల్లలకు జన్మనిస్తారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వచ్చిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు.
మహారాష్ట్ర గడ్చిరోలిలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఓ గిరిజన బాలుడు ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్ అయ్యాడు. తన చిన్నతనంలో తినడానికి కూడా తిండిలేక అలమటించిన ఆ కుర్రాడు.. అగ్రరాజ్యంలో పరిశోధనలు చేస్తున్నాడు.
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన ఎయిర్షోలో రెండు పురాతన యుద్ధ విమానాలు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్షో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.