మరికొద్ది గంటల్లో దయాదుల సమరం మొదలుకానుంది. మైదానంలో భారత్, పాక్ క్రికెట్ జట్లు చిరుతలను తలిపించేలా వేట(ఆట)కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై ఇండియా, పాక్ జట్లు ఎప్పుడు తలపడినా ప్రేక్షకుల్లో హైవోల్టేజీని పెంచుతూనే వచ్చాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్ లో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో రాత్రి 7.30గంటలకు మొదలుకానున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రియులంతా ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, పాక్ […]
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు నాలుగు లక్షల 59 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.సోమవారం నుండి నవంబర్ మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి… ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల 228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు… పరీక్షల నిర్వహణకు గానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి,17 […]
క్రికెట్ అన్ని దేశాలు ఆడుతుంటాయి. కాని ఇండియా పాకిస్థాన్ మ్యాచ్కు ఒక రేంజ్ ఉంటుంది. ఇదేదో సినిమా డైలాగ్లా అనిపించినా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే దాదాపు యుద్దమే. రెండు దేశాల మధ్య క్రికెట్ అంటే చాలు అనౌన్స్మెంట్ నుంచి ఆడే సమయం వరకు అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తారు. క్రికెట్ అంటే ఆసక్తిలేనివారు కూడా టీవీలకు అతుక్కుపోతారు. భారత్-పాక్ మ్యాచ్కు అంతటి క్రేజ్ కనిపిస్తుంది మరీ. ఇవాళ సాయంత్రమే ఈ హైవోల్టేజీ మ్యాచ్ జరగబోతోంది. […]
ఇండియాలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 15,906 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 561 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,72,59 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 102. 10 కోట్ల మందికి పైగా టీకా […]
కాశ్మీర్ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులు కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించారు. కాశ్మీర్లో తీవ్రవాదుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు అమిత్షా. జమ్మూకాశ్మీర్ లో ఇవాళ రెండోరోజు తన పర్యటనను కొనసాగిస్తున్నారు కేంద్ర హోంమంత్రి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. […]
ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో NCB దర్యాప్తు వేగవంతం చేసింది. మరోసారి విచారణకు రావాలని హీరోయిన్ అనన్య పాండేకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అనన్యను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వేధిస్తోందని మండి పడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. పోలీసులు హెరాయిన్ పట్టుకుంటే.. ఎన్సీబీ హీరోయిన్లను పట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ఎన్సీబీ సోమవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది.ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చిన్నగా అనన్య పాండే మెడకు […]
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ మ్యాచ్ పై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్తో జరగనున్న మ్యాచ్ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని… మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు తమ జట్టు టీమ్ ఇండియాను ఓడించలేదని… కానీ, అది […]
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలన్న కంగన దరఖాస్తు తోసిపుచ్చింది. అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. జావేద్ అక్తర్ పరువునష్టం దావా కేసు విచారణ సందర్భంగా కంగన దరఖాస్తును అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా, వివేకంతో వ్యవహరించారని తెలిపారు. కంగనకు వ్యతిరేంగా ఎటువంటి పక్షపాతం […]
తెలంగాణ పూల సంబురం విశ్వవ్యాప్తమైంది. మన సాంస్కృతిక వైభవం ఖండాంతరాలు దాటింది. పూల పండుగను చూసి ప్రపంచమే అబ్బురపడింది. దుబాయ్లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనాన్ని చూసి మరోసారి ప్రపంచం దృష్టి తెలంగాణపై పడింది.ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ రోజు సాయంత్రం దుబాయ్లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి […]
టీ-20 వరల్డ్ కప్లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్పై భారత్దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్ను చిత్తు […]