Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Lakshmi Narayana

Lakshmi Narayana

Author- NTV Telugu
    • క్రాష్ అయ్యే ముందు పొగమంచులోకి కనిపించకుండా పోయిన హెలికాప్టర్
      వీడియోలు

      క్రాష్ అయ్యే ముందు పొగమంచులోకి కనిపించకుండా పోయిన హెలికాప్టర్

    • ఒమిక్రాన్‌ వేరియంట్ పై   డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌
      అంతర్జాతీయం

      ఒమిక్రాన్‌ వేరియంట్ పై డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌

      ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని… తీవ్ర లక్షలు కలిగిస్తుందనే ఆధారాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్ ఓ. అందువల్ల ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్‌ సోకుతున్నా… రోగులకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది. అన్ని రకాల వేరియంట్లపై వ్యాక్సీన్లు సమర్థవంతంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందని వివరించింది. కాగా.. మ‌న ఇండియా లో కూడా ఈ కొత్త వేరియంట్ వ్యాపించిన […]
    • సీఎం రిలీఫ్ ఫండ్ తో ధాన్యం కొనుగోలు చేయాలి : రేవంత్ రెడ్డి
      తెలంగాణ

      సీఎం రిలీఫ్ ఫండ్ తో ధాన్యం కొనుగోలు చేయాలి : రేవంత్ రెడ్డి

      పీసీసీ అధ్యక్షులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం రేవంత్ రెడ్డి… వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ‌ రైతులు పండిస్తున్న వరి పంటను ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ వరి వద్దంటున్నాడు… ఇక్కడ కేసీఆర్ అదే చెపుతున్నాడని ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ లో కేసీఆర్.. మోడీని కలిసి వచ్చిన తరువాత ఇంత వరకు ఏ కేంద్ర మంత్రి దగ్గర అపాటిమెంట్ తీసుకోలేదని మండిప‌డ్డారు. […]
    • హత్య కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష
      క్రైమ్

      హత్య కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష

      యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని కిరాతకంగా కొట్టి చంపిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణ శిక్ష విధించింది బంగ్లాదేశ్‌ కోర్టు. 2019లో నీటి పంపకాలకు సంబంధించి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా. దీనిని విమర్శిస్తూ అబ్రర్‌ ఫహద్‌ ఫేస్‌బుక్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అబ్రర్‌ ఫహద్‌ తీరుపై అధికార అవామీ లీగ్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆగ్రహించింది. అబ్రర్‌ ఫహద్‌ క్రికెట్‌ బ్యాట్లు, ఇతర వస్తువులతో 25 మంది విద్యార్థులు తీవ్రంగా […]
    • హెలికాప్టర్ ప్రమాదంపై సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు !
      జాతీయం

      హెలికాప్టర్ ప్రమాదంపై సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు !

      త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న మ‌ధ్యాహ్నం.. హెలికాప్ట‌ర్ పేలిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘోర ప్ర‌మాదంలో.. ఏకంగా.. బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో స‌హా.. 13 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశం విషాద ఛాయ‌లోకి వెళ్లింది. అయితే.. తాజాగా హెలికాప్ట‌ర్ సంఘ‌ట‌న‌పై వివాద‌స్ప‌ద రాజ్య స‌భ స‌భ్యులు సుబ్ర మ‌ణ్య స్వామి ఆస్త‌కి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సుప్రీం కోర్టు రిటైర్ జ‌డ్జితో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు. ”త‌మిళ నాడులోని కూనూర్ స‌మీపంలో జ‌రిగిన […]
    • హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై రాజ్‌నాథ్ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
      Top Story

      హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై రాజ్‌నాథ్ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

      తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయి… బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం పై… లోక్ సభలో… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలి కాప్టర్ టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని […]
    • హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో.. బ్లాక్ బాక్స్ ల‌భ్యం
      Top Story

      హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో.. బ్లాక్ బాక్స్ ల‌భ్యం

      హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు… ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు తెలిపాయి. దీంతో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. అనంతరం బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం ప్రమాద ఘటనా స్థలం నుంచి తీసుకు వెళ్ళింది. కాగా…త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న […]
    • హైద‌రాబాద్ రోడ్డు ప్ర‌మాదాల‌పై రాముల‌మ్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !
      తెలంగాణ

      హైద‌రాబాద్ రోడ్డు ప్ర‌మాదాల‌పై రాముల‌మ్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

      ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ‌లో ముఖ్య‌మంగా హైద‌రాబాద్ లో రోడ్డు ప్ర‌మాదాలు విప‌రీతంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. దీనిపై విజ‌యశాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో… లేదో… అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారిందని పేర్కొన్నారు. ఫుల్లుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల…గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం […]
    • ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు
      Top Story

      ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు

      ఇండియాలో క‌రోనా కేసులు సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 94,742 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 159 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ […]
    • హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ది ఇతడే..!
      Top Story

      హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ది ఇతడే..!

      త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న చోటు చేసుకున్న హెలి కాప్ట‌ర్ ప్ర‌మాదంలో… ఏకంగా.. 13 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌మాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మ‌ర‌ణించ‌డం విషాద‌కరం. అయితే.. ఈ ఘ‌ట‌న లో ఐఏఎఫ్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఒక్క‌డే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. ఆయ‌న తీవ్ర గాయాల‌తో ప్ర‌స్తుతం మిల‌ట‌రీ ఆస్ప‌త్రి లో చికిత్స పొందుతున్నారు. మృత్యువు తో పోరాడుతున్న వ‌రుణ్ సింగ్‌.. ఈ ఏడాదే శౌర్య చ‌క్ర అవార్డు […]
    ←1…3031323334…347→

తాజావార్తలు

  • Drugs Party: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఈ ఐదుగురికి డ్రగ్ టెస్ట్ పాజిటివ్

  • OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions