-
Minister Ashwini Vaishnav: ఆకతాయిలపై మంత్రి అశ్విని వైష్ణవ్ ఉక్కు పాదం.. ఫేక్ కంటెంటును అప్లోడ్ చేస్తే జరిమానా..
ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాలంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ పైన ద్రుష్టి సారించారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. -
Conflict: బ్రెజిల్, అర్జెంటీనా ఫుట్బాల్ మ్యాచ్.. బయట పోలీసుల లార్టీ ఛార్జ్
మంగళవారం రాత్రి FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ బ్రెజిల్ మరియు అర్జెంటీనా మధ్య జరిగింది. -
Pew Research Center: అమెరికాకు అక్రమ వలసదారులు.. మూడో స్థానంలో భారతీయులు
ప్యూ పరిశోధన కేంద్రం అక్రమ వలసదారుల గురించి పరిశీలనలు చేసింది. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. -
Vijayawada: భవాని మండల దీక్ష ధారణ.. ఇంద్రకీలాద్రి పై నేటి నుండి ప్రారంభం
నేటి నుండి ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్ష ధారణ ప్రారంభమైంది. కాగా ఇంద్రకీలాద్రి పై ఈ రోజు ప్రారంభమైన భవాని మండల దీక్ష ఈనెల 27 వ తేదీ వరకు వరకు ఉంటుంది. -
Sri Satya Sai District: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
ఓ జంట ప్రేమించి పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి కాపురం పెట్టారు. -
Atrocious: పల్నాడులో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు..
అత్తింటి కాపురం కత్తి మీద సాము లాంటిది అంటారు మన పెద్దలు. అయితే కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని ఆ అత్తింటి వారినే కత్తులతో పొడిచి కడతేర్చారు ఓ కోడలి తరుపు బంధువులు. -
Israel-Hamas war: అల్-షిఫా ఆసుపత్రి పై ఇజ్రాయిల్ దాడి.. దక్షిణ గాజాకు క్షతగాత్రులు
బుధవారం ఇజ్రాయిల్ గాజా లోని అల్-షిఫా ఆసుపత్రి పై దాడి చేసింది. -
Rims Medical College: క్లాస్ రూంలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. విచారణకు ఆదేశించిన ప్రిన్సిపాల్
ప్రకాశం జిల్లా లోని ఒంగోలు లోని రిమ్స్ వైద్య కళాశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడవ సంవత్సరం విద్యార్థులు క్లాస్ క్లాస్ రూంలో రెచ్చి పోయారు. గత కొంత కాలంగా మూడవ సంవత్సరం విద్యార్థుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరి పైన ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. -
Fire in Parliament: అల్బేనియా పార్లమెంటులో బాంబు పేల్చిన ప్రతిపక్షం..
అల్బేనియా పార్లమెంటులో సోమవారం మంటలు చెలరేగాయి. దీనితో సభను 5 నిమిషాల లోపే ముగించారు. -
Satya Nadella : మైక్రోసాఫ్ట్ AI రీసెర్చ్ టీమ్ని ఇక వీరిద్దరే లీడ్ చేస్తారు.. సీఈవో సత్య నాదెళ్ల
Open AI సంస్థ మాజీ CEO సామ్ ఆల్ట్మన్, అలానే గ్రెగ్ బ్రాక్మన్ మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు.
తాజావార్తలు
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
-
Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
-
Astrology: జూలై 11 శనివారం దినఫలాలు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!