Vijayawada: కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని.. పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆశ మనలో చాలామందికి ఉంటుంది. అలా టూర్ కి వెళ్లాలనే ఆసక్తి ఉన్నవాళ్ళకి రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Irctc భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. కాగా ఈ ట్రైన్ న్ని 13 పుణ్యక్షేత్రాలకు టూర్స్ కు నియమించడం జరిగిందని […]
Tirumala: వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిన వెంటగాళ్లను అడ్డుకోలేకపోతుంది. ఒక అప్పుడు వేటగాళ్లు తుపాకీ, ఉచ్చులను ఉపయోగించి వన్యప్రాణులను వేటాడేవాళ్లు. కానీ ప్రస్తుతం వేటగాళ్ల రూటు మారింది.. ఓ జంతువును చంపడానికి మరో జంతువును ఉపయోగిస్తున్నారు. వేట కుక్కలను ఉపయోగించి వన్య ప్రాణులను వేటాడుతున్న కొందరు వేటగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వేట కుక్కలతో వణ్యప్రాణులను వేటాడుతున్నారు. చంద్రగిరి (మం) […]
Delhi: ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న కాలుష్యం అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి పాఠశాలలు మూతబడ్డాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివారాలలోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట అవశేషాలను తగలబెడుతున్నారు. దీని కారణంగా ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా […]
Delhi: ఢిల్లీలో కోరలు చాచిన గాలి కాలుష్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత వారం పది రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం తార స్థాయికి చేరింది. దీనితో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. చలికాలం ప్రారంభ లోనే కాలుష్య తీవ్రత రోజు రోజుకి తార స్థాయికి చేరుకోనంటోంది. ఉత్తర భారత దేశం లోని పలు ప్రాంతాలు కాలుష్యానికి అల్లాడుతున్నాయి. కాలుష్యం పెరగడం కారణంగా అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. […]
Odisha: పెరిగిన విజ్ఞానంతో మనిషి అంతరిక్షానికి సైతం వెళ్లి వస్తున్న ఈ కాలంలో కొంత మంది ప్రజలు మాత్రం ఊరి పొలిమేర దాటడానికి కూడా అవస్థలు పడుతున్నారు. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్ళాలి అనుకున్న కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా సైరైన రహదారి లేక కొన్ని సందర్భాల్లో రోగిని, గర్భిణీలను డోలిలో ఆసుపత్రికి మోసుకెళ్లిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఒడిస్సాలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. ఒడిస్సా రాష్ట్రం లోని, కలహండి జిల్లా జయపట్న బ్లాక్ […]
Dakshina Kannada district: కర్ణాటక రాష్ట్రం లోని దక్షిణ కన్నడ జిల్లా లోని పుత్తూరు లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్ దారుణ హత్యకు గురైయ్యారు. కాగా నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. పుత్తూరు నగరం లోని నెహ్రూనగర్లో సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్ కల్లెగ పోలీసులు గుర్తించారు. అక్షయ్ కల్లెగ ప్రముఖ టైగర్ […]
Karnataka: కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే కష్ట పడకుండా ఏది రాదు. అలా కష్ట పడకుండా సంపాదించాలి అని అడ్డదారులు తొక్కితే ఆపైన ఎదురైయ్యే అనర్ధాలను ఊహించడం కూడా చాల కష్టం. అయిన కొందరు వ్యక్తులు మాత్రం దొరికితేనే కదా దొంగ అనుకుంటూ నేరాలకు పాలపడుతున్నారు. ఏ నేరం చేసిన పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే పోలీసు పేరు చెప్పి దందా చేసిన, దోపిడీ చేసిన ఎవరు అడగరు అనుకుని పోలీసు […]
Kurnool: విలువ తెలిసిన వాళ్ళకి దొరకదు. దొరికిన వాళ్లకి విలువ తెలియదు అన్నట్లు.. పెళ్లికాక కొందరు బాధపడుతుంటే.. పెళ్లి చేసుకుని నమ్మి వెంట వచ్చిన భార్యను చిత్రహింసలు పెట్టి అర్ధాయుష్షుతో తనువు చాలించేలా చేస్తున్నారు మరికొందరు. కన్నవాళ్ళను వదిలి కట్టుకున్న భర్తే జీవితం అనుకుని వచ్చిన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నారు. వేధింపులు తాళలేని మహిళలు తనువు చాలిస్తున్నారు. వరకట్నం వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. అలానే చట్టం తన పని తాను […]
Bengaluru: కర్నాటకలో కరువు తాండవిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తుంది. ఇప్పటికే 4 హామీలు అమలు చేసింది. దీనితో కర్ణాటక ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక శాఖ అందించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రానికి ఈ ఏడాది ఆరు నెలల్లో రూ.3,118.52 కోట్ల లోటు ఏర్పడింది. దీనితో ఆర్థిక కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే మొత్తం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేశారని తెలుస్తుంది. మొత్తం GSDP యొక్క […]
Odisha: కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు జిల్లా తిరుమలలో చిరుతలు బీభత్సం సృష్టించిన విషయం అందరికి సుపరిచితమే.. అప్పుడు తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు ప్రజలు చాల భయపడ్డారు. అయితే ప్రభుత్వం చర్యలను తీసుకుని చిరుతల బెడదను తొలిగించింది. కాగా ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో పులులు కలకలం సుష్టిస్తున్నాయి. దీనితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఒడిస్సా రాష్ట్రం లోని నువాపాడ జిల్లా సదర్ రేంజ్, ధరంబంధ పోలీస్ స్టేషన్, సిలారిబహరా గ్రామం […]