Pregnant Woman: నిండు గర్భిణిని అంబులెన్స్ లేక 5కి.మీ దూరం మోసుకెళ్లిన బంధువులు.. కానీ అప్పటికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: పెరిగిన విజ్ఞానంతో మనిషి అంతరిక్షానికి సైతం వెళ్లి వస్తున్న ఈ కాలంలో కొంత మంది ప్రజలు మాత్రం ఊరి పొలిమేర దాటడానికి కూడా అవస్థలు పడుతున్నారు. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్ళాలి అనుకున్న కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా సైరైన రహదారి లేక కొన్ని సందర్భాల్లో రోగిని, గర్భిణీలను డోలిలో ఆసుపత్రికి మోసుకెళ్లిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఒడిస్సాలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. ఒడిస్సా రాష్ట్రం లోని, కలహండి జిల్లా జయపట్న బ్లాక్ లోని ధన్సులి పంచాయతీ నలచువాన్ గ్రామానికి చెందిన శుక్రి జానీ (30) అనే గర్భిణీకి సోమవారం ఉదయం 7 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దీనితో గ్రామస్థులు జన్నీ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో గర్భిణీ కోసం వచ్చిన అంబులెన్స్ గ్రామం లోకి వెళ్లేందుకు రహదారి లేకపోవడం వల్ల గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం లోని బంగ్తిసహాజ్ గ్రామంలో నిలిచి పోయింది.
Read also:YV Subba Reddy: ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఎవరు ఆపలేరు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ క్రమంలో చేసేదేమిలేక శుక్రి భర్త సీతారాం గ్రామస్థులతో కలిసి శుక్రిని మంచం మీద ఎక్కించుకుని అంబులెన్సు వరకు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. కాగా శుక్రీ మార్గమధ్యం లోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తరువాత తల్లీ బిడ్డను జన్ని సెక్యూరిటీ లేన్ కిందకు తీసుకొచ్చిన జైపట్న కమ్యూనిటీ తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మాట్లాడుతూ జయపట్న బ్లాక్లో గత కొంత కాలంగా వివిధ పథకాలకు లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకవర్గం ఈ ప్రాంతం అభివృద్ధికి మంజూరు చేసిన నగదును కాజేసి ప్రజలను సమస్యలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!