పూరి జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు సినీ పరిశ్�
పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ ను జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని 6వ తేదీ జే ఎఫ్ సీఎం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ �
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నెగటివ్ ట్రోల్స్ తో మొదలై ఇప్పుడు పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్గా రిలీజ్ చేసిన రెండో
బాహుబలి 2 తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. మిసెస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వా�
మా టీచర్ నర్రా రాంబాబు లెక్కలతో గేమ్స్ ఆడేవారు అని స్టార్ యాక్టర్ బాబి సింహా అన్నారు. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు సోమవారం మోపిదేవిలో ప్రముఖ మ్యా�
90స్ నిర్మాతల నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్ర
దివంగత తమిళ దిగ్గజ నటుడు ఎం.ఆర్. రాధ కుమార్తె రాధిక శరత్కుమార్. 1978లో భారతి రాజా దర్శకత్వం వహించిన ‘కిఝక్కే పోగుమ్ రైల్’ చిత్రంతో ఆమె హీరోయిన్గా అరంగేట్రం చేసింది. �
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నంగా “కీప్ ది ఫైర్ అలైవ్” అనే 1 నిమిషం 25 సెకండ్ల నిడివి ఉన్న ఓ షార్ట్ ఫిల్మ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోయి
ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించార
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు.