YS Jagan: రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అలాగే, ఈ మీటింగ్ కి రీజనల్ కో- ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు. అయితే, పార్టీ నేతలకు, సభ్యులకు జగన్ రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే అంశాలతో పాటు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్థేశం చేయనున్నారు.
06–05–2025,
తాడేపల్లి.వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో రేపు (07.05.2025) శ్రీ @ysjagan సమావేశం
రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం కానున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ…
— YSR Congress Party (@YSRCParty) May 6, 2025