Union Minister Srinivas Varma: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అదే.. రైతులకు ప్రయోజనం..
- రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం..
- రాజమండ్రిలో వెల్లడించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ..
- పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Srinivas Varma: రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటి ఆర్ఐ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది.. టూబాకో నిషేధం కొనసాగుతున్నందున ఇతర పంటలపై పరిశోధనలు చేయాలని సూచించారు.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు.. సిటిఆర్ఐ పరిధిలో మరో 4 పంటలను కలిపి ఉత్పత్తి పెంచాలి.. గోదావరి జిల్లాల్లో రైతులు సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు..
Read Also: Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సర్వనాశనం చేసింది గత ప్రభుత్వాలే అని దుయ్యబట్టారు శ్రీనివాస్ వర్మ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు.. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయింపు కంటి తుడుపు చర్యలు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు, కార్మిక నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని హితబోధ చేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికే అనడం సబబు కాదన్నారు.. షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!