Union Minister Srinivas Varma: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అదే.. రైతులకు ప్రయోజనం..
- రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం..
- రాజమండ్రిలో వెల్లడించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ..
- పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానం..
Union Minister Srinivas Varma: రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటి ఆర్ఐ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది.. టూబాకో నిషేధం కొనసాగుతున్నందున ఇతర పంటలపై పరిశోధనలు చేయాలని సూచించారు.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు.. సిటిఆర్ఐ పరిధిలో మరో 4 పంటలను కలిపి ఉత్పత్తి పెంచాలి.. గోదావరి జిల్లాల్లో రైతులు సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు..
Read Also: Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ..
Also Read
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
- Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
- Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సర్వనాశనం చేసింది గత ప్రభుత్వాలే అని దుయ్యబట్టారు శ్రీనివాస్ వర్మ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు.. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయింపు కంటి తుడుపు చర్యలు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు, కార్మిక నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని హితబోధ చేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికే అనడం సబబు కాదన్నారు.. షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!