Vizag: తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఓ వ్యక్తి సూసైడ్.. మృతదేహంతో బంధువుల ఆందోళన!
- విశాఖలోని గోపాలపట్నంలో యువకుడు ఆత్మహత్య..
- తనపై దొంగతనం కేసు పెట్టారని అవమానంతో సూసైడ్..
- మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag: విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడి పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత రెండు రోజుల క్రితం ఆనంద్ కి దొరకడంతో ఆనంద్ తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరం అంగీకరించమని ఒత్తిడి తేవడంతో.. తనపై దొంగతనం కేసు అంటగట్టారనే మనస్థాపంతో ఆదివారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఆరోపించింది.
Read Also: Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !!
Also Read
ఇక, కేవలం సోమేశ్ తప్పుడు కేసు పెట్టడం వలన తమ కుమారుడు ఆనంద్ ఆత్మహత్యకి పాల్పడ్డాడని మృతుడి తల్లి పేర్కొంది. తమకు న్యాయం చేయాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర బంధువులు ఆనంద్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు సర్ధి చెప్పడంతో పాటు ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?