CM Chandrababu: నేవీ విన్యాసాలు అద్భుతం.. ముంబై తరహాలో ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని..
- ముంబై తరహాలో ఏపీకి విశాఖ ఆర్థిక రాజధానిగా మారుతుంది..
- నేవీ డే సందర్భంగా వైజాగ్లోని ఆర్కే బీచ్లో భారత నౌకాదళ విన్యాసాలు..
- దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతం..
- ఈస్ట్ కోస్ట్ లో ఎకనామిక్ యాక్టివిటీ పరిరక్షణ బాధ్యత నేవీ తీసుకోవడం సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముంబై తరహాలో ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేవీ డే సందర్భంగా వైజాగ్లోని ఆర్కే బీచ్లో భారత నౌకాదళ విన్యాసాలను తిలకించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతమైనవి అన్నారు.. ఈస్ట్ కోస్ట్ లో ఎకనామిక్ యాక్టివిటీ పరిరక్షణ బాధ్యత నేవీ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏపీ మారిటైమ్ గేట్ వేగా విశాఖ మారుతుందన్న ఆయన.. ముంబై తరహాలో ఏపీకి విశాఖ ఆర్థిక రాజధానిగా పేర్కొన్నారు.. వైజాగ్ నాలెడ్జ్, టూరిజం హబ్గా మారుస్తాం అన్నారు.. మెట్రో, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేస్తాం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు శంఖుస్తానప చేస్తారని తెలిపారు..
Read Also: Vikarabad: పావురాలతో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు..
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
ఇక, ఈ ఏడాది అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు వస్తాయి అని తెలిపారు సీఎం చంద్రబాబు.. వచ్చే ఏడాది విశాఖకు గోదావరి జలాలు వస్తాయి.. ఐఎన్ఎస్ విరాట్ ను తీసుకుని వచ్చేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తాం అన్నారు.. మెడికల్, ఫార్మా హబ్ గా విశాఖ మారుతుంది.. వికసిత భారత్ నినాదంతో డిఫెన్స్ రంగంలో దుసుకుని పోతున్నాం.. స్వర్ణాంధ్ర 2047 రూపకల్పన చేసి ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తాం.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నేవీ సహకరించాలని కోరారు.. ఓషన్ ఏకానమికి విస్తృతమైన అవకాశాలు వున్నాయి.. ఆ దిశగా గట్టి ప్రయత్నం జరగాలి.. అందుకు నేవీ సహకారం అందించాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!