MInister Satyakumar Yadav: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. 2031 నాటికి 50 కిలో మీటర్లకు ఒక క్యాన్సర్ సెంటర్..!
- అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తున్నాం..
- ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం..
- క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది..
- 2031కి ప్రతి 50 కి.మీ పరిధిలో ఒక క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..
MInister Satyakumar Yadav: ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరింత విస్తృతం చేస్తున్నాం.. అనారోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తున్నాం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ కేజీహెచ్లోని csr బ్లాక్ లో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి సత్యకుమర్.. 40 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక రేడియేషన్ ఆంకాలజీ పరికరాలతోపాటు.. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఎండో క్రైనాలజీ విభాగంలో DEXA మెషిన్ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, కూటమి నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా తీసుకు వెళ్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం అన్నారు..
Read Also: NehaShetty : ఆహా.. నేహా.. ఆ అందాలు చూస్తే అదరహో అనాల్సిందే
Also Read
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది.. ఐసీఎంఆర్ లెక్కలు ప్రకారం దేశంలో 8.74 లక్షలు మంది, మన రాష్ట్రంలో 42 వేల మంది క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సత్యకుమార్.. క్యాన్సర్ మహమ్మారి తీవ్రతను గుర్తించి రాష్ట్రంలో నాలుగు చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాం. 2031 కి ప్రతి 50 కిలో మీటర్ల పరిధిలో ఒక క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. కేన్సర్ రహిత సమాజం దిశగా అడుగులు వేస్తున్నాం. కేజీహెచ్ ఆసుపత్రిలో సుమారు 45 కోట్లు తో అంకాలజీ పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చాం.. ఈ పరికరాలు ద్వారా నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందించవచ్చు అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!