Vallabhaneni Vamshi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీపై పోలీసులు ప్రశ్నాస్త్రాలు..
- సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని విచారించిన ముగ్గురు ఏసీపీలు
- విచారణలో కీలకమైన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని సమాధానం చెప్పిన వంశీ
- వంశీకి 20కు పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని ముగ్గురు ఏసీపీలు విచారించారు. విచారణలో భాగంగా.. కీలకమైన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని వంశీ సమాధానం చెప్పారు. వంశీకి 20కు పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో పలు ఆధారాలు పోలీసులు వంశీ ముందు ఉంచారు. తనకు ఈ కేసుకు ఏ సంబంధం లేదని తాను కిడ్నాప్ చేయలేదని తనకు ఏమి తెలియదని చెప్పారు వంశీ. దాదాపు మూడున్నర గంటల పాటు ముగ్గురు ఏసీపీలు వంశీని విచారించారు.
Read Also: Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
పోలీస్ కస్టడీలో వంశీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు లేదని వల్లభనేని వంశీ అధికారులకు తెలిపారు. తాను 3 ఫోన్స్ వాడుతున్నట్టు పోలీసులకి వంశీ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో.. ఫోన్ నంబర్లను వంశీ నుంచి సేకరించారు పోలీసులు. అరెస్టు సమయంలో ఫోన్ ఎక్కడ పెట్టానో.. మర్చిపోయానని వంశీ చెప్పినట్టు సమాచారం. అలాగే.. సత్యవర్ధన్ ను లిఫ్ట్ లో హైదరాబాద్ ఇంటికి తీసుకువెళ్లినట్టు వంశీ అంగీకరించారు. అతను సత్యవర్ధన్ అని తనకి తెలియదని పోలీసులకు వంశీ చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి విశాఖ తన వాళ్లు తీసుకు వెళ్లారని ఎందుకో తనకి సమాచారం లేదని వంశీ పోలీసులకు చెప్పారు. కాగా.. 20కి పైగా ప్రశ్నలు పోలీసులు అడగ్గా అనేక ప్రశ్నలకు తనకు తెలీదని వంశీ సమాధానం ఇచ్చారు.
Read Also: Andhra Pradesh: ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు
తాజావార్తలు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?