Varaprasad Rao: వాళ్లు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉండదు..
గూడూరులో ఎన్డీయే కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వర ప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు. మీరు రాజకీయ భిక్ష పెడితే తీసుకునే దానికి మేము ఏమన్నా అసమర్థులమా అంటూ ప్రశ్నించారు. ఐఏఎస్ పదవిని విడిచిపెట్టి ప్రజల్లో ఉండడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని వెలగపల్లి వర ప్రసాదరావు చెప్పారు.
Read Also: Sadhguru: బ్రెయిన్ సర్జరీ తర్వాత సద్గురు తాజా సందేశమిదే
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
జగన్ గుండెల్లో ఉండడానికి కాదు.. చిల్లకూరులో సిలికా తవ్వకాలతో స్మశానాలు, ఊర్లు నాశనం అవుతున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు ఆరోపించారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ మాట తప్పారు.. రకరకాల బ్రాండ్ల పేరుతో మద్యాన్ని అమ్మి ఆ అవినీతి సొమ్ముతో ఓట్లు కొనేందుకు సిద్ధపడుతున్నారు.. జగన్ చెప్పే సంక్షేమ పథకాలు ఒక బూటకం అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సహాయం లేకపోతే బటన్ నొక్కడానికి జగన్ దగ్గర డబ్బులు ఉండేవి కాదన్నారు. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నారు.. మేము రెండోసారి ఎమ్మెల్యేగా ఉండకూడదా అంటూ ప్రశ్నలు సందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా విషయంలో ఏనాడైనా మాట్లాడారా.. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉండదు అని తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!