ఆర్కే బీచ్లో విషాదం.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. విహారం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో సముద్రంలో గల్లంతు అవ్వడం తోటి వారిని కలిచి వేసింది.విహారం కోసం వచ్చిన వారిలో సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒడిశాకు చెందిన ఐదుగురు బీచ్లో స్నానానికి దిగగా వారిలో సునీత త్రిపాఠి అనే యువతి మృతి చెందింది. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.
Read Also: మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి
Also Read
హైదరాబాద్ బేగంపేట ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది విశాఖ వచ్చారు. బీచ్లో దిగిన ఎనిమిది మందిలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో కే. శివ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.సిహెచ్ శివకుమార్, మహమ్మద్ అజీజ్ కోసం గాలిస్తున్నారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన వారిలో ఇద్దరూ యువకులు, మరోయువతి ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొత్త ఏడాదిలోనే ఘటన జరగడంతో అందరూ దిగ్ర్భాంతికి లోనయ్యారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..