MP Mithun Reddy: మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్..
- మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరణ..
- ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్రెడ్డి..
- ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిల్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మిథున్ న్ రెడ్డి దర్యాప్తుకు సహకరిస్తున్నాడు.. ఇప్పటికే ఒకసారి సిట్ ముందు హాజరయ్యాడు.. ఆయన ఎక్కడికి పారిపోలేదని కోర్టుకు తెలిపారు. వచ్చేవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. త్వరలోనే సిటీ చార్జ్ సీటు వేసే అవకాశం ఉంది.
Read Also: KTR: కేసీఆర్ భోజనం పెడుతుంటే.. సీఎం రేవంత్ బిర్యానీ పెడతాడని గెలిపిస్తే మోసం చేశాడు
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
ఇక, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారు అని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు తీర్పును వెల్లడించింది. మరోవైపు, మిథున్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ అని ధర్మాసనం చెప్పాక.. కేసులో సరెండర్ కు కొంత సమయం ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోరారు. టేక్ యువర్ టైం అని సుప్రీంకోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!