MP Mithun Reddy: మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్..
- మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరణ..
- ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్రెడ్డి..
- ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిల్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మిథున్ న్ రెడ్డి దర్యాప్తుకు సహకరిస్తున్నాడు.. ఇప్పటికే ఒకసారి సిట్ ముందు హాజరయ్యాడు.. ఆయన ఎక్కడికి పారిపోలేదని కోర్టుకు తెలిపారు. వచ్చేవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. త్వరలోనే సిటీ చార్జ్ సీటు వేసే అవకాశం ఉంది.
Read Also: KTR: కేసీఆర్ భోజనం పెడుతుంటే.. సీఎం రేవంత్ బిర్యానీ పెడతాడని గెలిపిస్తే మోసం చేశాడు
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
ఇక, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారు అని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు తీర్పును వెల్లడించింది. మరోవైపు, మిథున్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ అని ధర్మాసనం చెప్పాక.. కేసులో సరెండర్ కు కొంత సమయం ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోరారు. టేక్ యువర్ టైం అని సుప్రీంకోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!