Killi Krupa Rani: ఏపీ పీసీసీ చీఫ్ మార్పుపై కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు
- ఏపీ పీసీసీ చీఫ్ మార్పుపై కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు
- అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
చంద్రబాబు సహాయంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. అత్యాధునిక వసతులతో ఏపీ జైలు పథకం ప్రవేశపెట్టాలని.. అది టీడీపీకి, వైసీపీకి మంచిదని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ అర్ధాంతరంగా ఆపేశారని.. ఎందుకు ఆపేశారంటే మాత్రం సమాధానం లేదన్నారు. పైగా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ ముగ్గురి గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. రాజా హర్శింగ్ సమయంలోనే శ్రీనగర్కు పాక్ దళాలు వచ్చాయని. అప్పటికి అది సంస్థానం అని.. రాజా హర్శింగ్ నెహ్రూ సహాయం కోరారని తెలిపారు. యూఎన్ ఆదేశం మేరకే ఎల్వోసీ ఏర్పాటైందన్నారు 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారని? ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ తుస్సు యుద్ధం అన్నారు. విదేశాంగ శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు మద్దతిస్తే.. ఇప్పుడేమో సుంకాల పేరుతో బాదేస్తున్నారని కేంద్రంపై కిల్లి కృపారాణి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: 7న విపక్షాలకు రాహుల్గాంధీ ప్రత్యేక విందు.. స్పెషల్ ఇదే!
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!