Killi Krupa Rani: ఏపీ పీసీసీ చీఫ్ మార్పుపై కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు
- ఏపీ పీసీసీ చీఫ్ మార్పుపై కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు
- అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు సహాయంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. అత్యాధునిక వసతులతో ఏపీ జైలు పథకం ప్రవేశపెట్టాలని.. అది టీడీపీకి, వైసీపీకి మంచిదని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ అర్ధాంతరంగా ఆపేశారని.. ఎందుకు ఆపేశారంటే మాత్రం సమాధానం లేదన్నారు. పైగా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ ముగ్గురి గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. రాజా హర్శింగ్ సమయంలోనే శ్రీనగర్కు పాక్ దళాలు వచ్చాయని. అప్పటికి అది సంస్థానం అని.. రాజా హర్శింగ్ నెహ్రూ సహాయం కోరారని తెలిపారు. యూఎన్ ఆదేశం మేరకే ఎల్వోసీ ఏర్పాటైందన్నారు 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారని? ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ తుస్సు యుద్ధం అన్నారు. విదేశాంగ శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు మద్దతిస్తే.. ఇప్పుడేమో సుంకాల పేరుతో బాదేస్తున్నారని కేంద్రంపై కిల్లి కృపారాణి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: 7న విపక్షాలకు రాహుల్గాంధీ ప్రత్యేక విందు.. స్పెషల్ ఇదే!
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!