Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పు..
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పు..
- కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం..
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం, బ్యాగ్స్ పంపిణీ: లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ను ప్రభుత్వం అందించనుంది. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బెల్టులను అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రదర్శించారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. 21 అంతర్జాతీయ పురస్కారం..
Also Read
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ఇక, గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం దారుణంగా దెబ్బతినింది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల్లో బొమ్మలు వేసుకునేందుకు జగన్ ప్రభుత్వం 9 పేజీలు కేటాయించింది.. దీని కోసమే రూ. 30 లక్షల రూపాయలు వెచ్చించారు.. విద్యార్ధులు రాసుకునే వర్క్ పుస్తకంపై కూడా జగన్ బొమ్మలు వేసుకున్నారు అని ఆయన ఆరోపిచారు. స్కూల్ బ్యాగు, బెల్టు, గుడ్లపైనా స్టాంపులు వేసుకున్న పరిస్థితి గతంలో ఉంది.. ప్రస్తుతం వాటన్నిటీని తొలగించాం.. తద్వారా విద్యార్ధుల కిట్లపైనే రూ.300 కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యాయని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఫోటోల పిచ్చిలేదు, రాజకీయ నాయకుల ఫోటోలను విద్యార్థులపై రుద్దకూడదన్నది మా నిర్ణయం అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: US-Ukraine Peace Talks: సౌదీ వేదికగా అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చలు..
కాగా, యూనిఫాం సహా చిక్కీలు, గుడ్లు ఇలా వివిధ సరఫరా దారులకు రూ.352 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం పెట్టిందని మంంత్రి లోకేష్ తెలిపారు. బైజూస్ కోసమని ట్యాబ్స్ ఇచ్చారు.. వాటిని చాలా మంది తల్లితండ్రులు వద్దని చెప్పారు.. ప్రతీ పిల్లవాడికీ సాంకేతికత అవసరమే అందుకే కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16.6 శాతం అడ్మిషన్లు పెరిగాయి.. రాష్ట్రంలోని యూని వర్సిటీలకు అసలు ర్యాంకింగే లేకుండా పోయాయి.. కేజీ నుంచి పీజీ వరకూ వ్యవస్థీకృత విధానం ఉండాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు జరక్కూడదనే సర్కార్ ప్రయత్నిస్తోంది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!