Nimmala Ramanaidu : కృష్ణా నది దిగువ ప్రాంత ప్రజలకు అత్యవసర హెచ్చరిక.!
- కృష్ణా నదిపై వరద ఉధృతి పెరుగుతోంది : మంత్రి నిమ్మల
- సాయంత్రానికి 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం
- కింది ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- బుడమేరుపై దుష్ప్రచారాన్ని ఖండించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : తుఫాన్ ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వరదల ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, బుడమేరుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మంత్రి ఖండించారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం తీవ్రమవుతోంది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో, కింది ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలందరినీ అప్రమత్తం చేశామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
తగు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని, కరకట్టల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. బుడమేరుకు సంబంధించి ఎలాంటి వరద ప్రమాదం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడా కూడా ప్రమాదభరితమైన వర్షపాతం లేదు. అందువల్ల, బుడమేరుకి ఒక శాతం కూడా వరద ప్రమాదం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది అలవాటుగా బుడమేరుపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు.
Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!