Minister BC Janardhan Reddy: ప్రజా సేవే ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు..
- మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం..
- మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
- వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారు..
- రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. నంద్యాలలోని ఆర్.ఏ.ఆర్.ఎస్.లో నిర్వహిస్తోన్న కిసాన్ మేళా 2024ను ప్రారంభించారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్.ఎం.డీ. ఫరూక్.. ఆ తర్వాత స్టాళ్లను పరిశీలించారు ఇద్దరు మంత్రులు.. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకావాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.. రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపించిన ఆయన.. కలెక్టరేట్ వద్ద వైస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు..
Read Also: Prabhas: ఫ్యాన్స్ కు ప్రభాస్ సారీ.. వీడియో రిలీజ్
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
అసలు కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు ప్రోత్సహించరు అని పేర్కొన్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మాకు రైతులకు, ప్రజలకు సేవనే ముఖ్యం అన్నారు.. ఇక, ఓర్వకల్లు వద్ద డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మరోవైపు.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి, మంచి దిగుబడిని సాధించాలని పిలుపునిచ్చారు మంత్రి ఎన్.ఎం.డీ. ఫరూక్.. ఇక, కోర్ట్ తీర్పు ప్రకారం కలెక్టరేట్ ఖాళీ చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి భూమిని ఆర్.ఏ.ఆర్.ఎస్.కు అప్పగించాలని డిమాండ్ చేసిన బొజ్జ దశరథ రామ్ రెడ్డి.
Read Also: China: బాస్కు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు వింత ప్రవర్తన.. ఏం చేశారో తెలిస్తే..!
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!