Minister BC Janardhan Reddy: ప్రజా సేవే ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు..
- మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం..
- మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
- వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారు..
- రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. నంద్యాలలోని ఆర్.ఏ.ఆర్.ఎస్.లో నిర్వహిస్తోన్న కిసాన్ మేళా 2024ను ప్రారంభించారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్.ఎం.డీ. ఫరూక్.. ఆ తర్వాత స్టాళ్లను పరిశీలించారు ఇద్దరు మంత్రులు.. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకావాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.. రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపించిన ఆయన.. కలెక్టరేట్ వద్ద వైస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు..
Read Also: Prabhas: ఫ్యాన్స్ కు ప్రభాస్ సారీ.. వీడియో రిలీజ్
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
అసలు కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు ప్రోత్సహించరు అని పేర్కొన్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మాకు రైతులకు, ప్రజలకు సేవనే ముఖ్యం అన్నారు.. ఇక, ఓర్వకల్లు వద్ద డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మరోవైపు.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి, మంచి దిగుబడిని సాధించాలని పిలుపునిచ్చారు మంత్రి ఎన్.ఎం.డీ. ఫరూక్.. ఇక, కోర్ట్ తీర్పు ప్రకారం కలెక్టరేట్ ఖాళీ చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి భూమిని ఆర్.ఏ.ఆర్.ఎస్.కు అప్పగించాలని డిమాండ్ చేసిన బొజ్జ దశరథ రామ్ రెడ్డి.
Read Also: China: బాస్కు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు వింత ప్రవర్తన.. ఏం చేశారో తెలిస్తే..!
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!