Kakinada: జఠిలంగా మారిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా సంతకం పెట్టేందుకు నిరాకరించి తలను గోడకేసి కొట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోస్టుమార్టం కోసం సుబ్రమణ్యం కుటుంబసభ్యులతో పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
Kakinada Tension: కాకినాడలో టెన్షన్ టెన్షన్
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
కాగా సుబ్రమణ్యం మృతి కేసులో కుటుంబ సభ్యులు, బంధువులు శవ పంచనామాకు సహకరించి వాంగ్మూలాలు ఇస్తే ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు వెల్లడించారు. ఈ కేసును ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుందని.. ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం, డీజీపీ నుంచి ఆదేశాలు అందాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అందువల్ల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ విషయాన్ని గమనించి ఈ కేసు తదుపరి దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!