Nimmala Ramanaidu: ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోంది..
- మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామాని ప్రజలు ఆలోచిస్తున్నారు..
- పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని మేం ఎప్పుడూ అడగలేదు: మంత్రి నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu: మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరానికి ఉరి అని 45.72 నుంచి 41.15కు తగ్గిస్తున్నట్టు ఇవాళే చూసినట్టు రాసారు.. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో నేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం.. 45.72 మీటర్లకు నీరు నిలపగలిగితేనే నదుల అనుసంధానం కుదురుతుంది.. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాసినపుడు వ్యతిరేకించామన్నారు. 41.15కు తగ్గిస్తే ప్రాజెక్టు కాస్తా బ్యారేజీగా మారిపోతుందని మేం అన్నాము.. 2014 – 2019 మధ్యలో మేం ఎప్పుడూ ఎత్తు తగ్గించాలని అడగలేదు.. 55,548 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందింది పోలవరం ప్రాజెక్టు.. ప్రభుత్వం మారడంతోటే పోలవరానికి గ్రహణం, గండం పట్టాయి.. స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఆదిత్యదాస్ రాసిన లెటర్ లో చాలా క్లియర్ గా ఫేజ్ 1, ఫేజ్ 2ల గురించి చెప్పారని మత్రి నిమ్మల వెల్లడించారు.
Read Also: West Bengal: దుర్గాపూజా మండపాలపై దాడులు.. డీజీపీ నుంచి నివేదిక కోరిన హైకోర్టు..
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఇక, 4.05.2023న శశిభూషణ్ కుమార్ రాసిన లేటర్లో కూడా 41.15 మీటర్లకు తగ్గించి త్వరగా పూర్తి చేయడానికి అనుమతులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నేవిగేషన్ సిస్టంలకు సంబంధించిన ప్రిన్సిపుల్స్ తీసేసి అనుమతులు ఇవ్వాలని కోరారు.. 41.15 కి ఇవ్వాలని 2020 నుంచీ కరెస్పాండెన్స్ చేసారు.. మేం ఎప్పుడూ 45.72 మీటర్లకే పూర్తి చేస్తామనే మాటకు కట్టుబడి ఉన్నాం.. 12,257 కోట్లు గత ప్రభుత్వం లో రాకపోవడం ప్రజల, రైతుల అదృష్టం.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం 45.72 మీటర్లు నీళ్ళు నింపడానికి రాజీ లేకుండా పని చేస్తుందన్నారు. ఫస్ట్ ఫేస్ లో 41.15, సెకండ్ ఫేస్ లో 45.72 గా మేం చేస్తాం.. ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!