Indian student’s death: తెలుగు యువతి మృతిపై దర్యాప్తు చేయాలి.. అమెరికాను కోరిన ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: అమెరికాలో రోడ్డు ప్రమాాదంలో మరణించిన తెలుగు యువతి మరణించడం.. ఆ మరణాన్ని తక్కువగా చూపుతూ పోలీస్ అధికారి చులకనగా మాట్లాడటంపై అమెరికా దర్యాప్తు చేయాలని ఇండియా కోరంది. వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ కార్ ఢీకొట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతి జాహ్నవి కందుల(23) మరణించింది. సియాటెల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణకు వెళ్లిన పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్, జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. తన సహోద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే జాహ్నవి మరణంపై చులకనగా మాట్లాడటం ప్రస్తుతం ఆ దేశంలో వైరల్ గా మారింది. ‘‘ఆమె ఓ సాధారణ వ్యక్తి వయసు 26 ఏళ్లు, ఈ మరణానికి విలువ లేదు, పరిహారం ఇస్తే సరిపోతుంది’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అతని సహోద్యోగితో నవ్వుతూ మాట్లాడటం వివాదాస్పదం అయింది. సోమవారం సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన వీడియోలో, ప్రమాదం గురించి చర్చిస్తున్నప్పుడు నవ్వుతూ మాట్లాడటం వినవచ్చు. అతను మాట్లాడిన మాటలన్నీ పోలీస్ అధికారి బాడీ కామ్ లో రికార్డయ్యాయి.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
Read Also: Virat Kohli: బంగ్లాదేశ్పై విరాట్ కోహ్లీ తడబడటం ఖాయం!
ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ రోడ్డు ప్రమాదంలో కందుల మరణాన్ని “తీవ్రమైన ఆందోళనకరం”గా పేర్కొంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవలని కోరింది. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సియాటెల్ అధికారులు తెలిపారు. ఏపీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జాహ్నవి సియాటెల్ లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. ఎంస్ చదివేందుకు 2021 సెప్టెంబర్ లో యూనివర్సిటీలో చేరారు.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..