East Godavari: ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు.. కలెక్టర్ ఆదేశాలతో గుట్టు రట్టు..!
- పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు..
- తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బట్టబయలు..
- రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలు..
- 19 లారీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari: తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు అయ్యింది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ మేరకు స్థానికులు సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజానగరం తహసీల్దార్, మైనింగ్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 19 లారీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఇక, తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.. 19 మట్టి లారీలు పోలీసులు, మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. గత కొంతకాలంగా కలవచర్ల వద్ద పోలవరం కాలువలో ఎమ్మెల్యే అనుచరులు అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
అయితే, పోలవరం కాలువలకు తూట్లు పొడిచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారంటూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలు వైసీపీ శ్రేణులు అడ్డుకొని.. అధికారుల సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యహారం బయటకు వచ్చింది.. ఇక, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఘటనా స్థలానికి అధికారులు వెళ్లడంతో.. గుట్టుగా సాగుతోన్న వ్యవహారం బట్టబయలు అయినట్టు అయ్యింది..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!