Chittoor: ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి?.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు..
- హైరోడ్డు భవన యజమానుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం..
- పరిహారం, టీడీఆర్ బాండ్లు ఏది కావాలనే దానిపై చర్చించిన నేతలు..
- ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి?.. జనసేన కార్యకర్త కీలక వ్యాఖ్యల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? విత్తూరు ఎమ్మెల్యే ఓ పొరంబోకు.. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినపుడు హైరోడ్డు భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందేనంటూ జనసేన కార్యకర్త దయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, చిత్తూరులోని ఓ హోటల్లో హైరోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు చిత్తూరులోని హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని, తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామన్నారు. పరిహారం, టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలన్నారు.
Read Also: K – RAMP : బాలయ్య స్టైల్ లో తన సినిమా సూపర్ హిట్ అని తొడకొట్టిన నిర్మాత
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
ఇక, దీనిపై జనసేన కార్యకర్త దయారాం అంగీకరించలేదు, పవన్ కళ్యాణ్ నష్టపరిహారం ఇస్తామని గతంలో చెప్పారు.. ఇప్పుడు కూడా ఆయన వద్దకే వెళ్తామన్నారు. నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది.. నీవానది ఆక్రమణల్ని తొలగించండి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు అమెరికా, యూరప్ పోయి ఫండ్స్ తీసుకొచ్చి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామంటున్నారు.. ముందు చిత్తూరు హైరోడ్డును అభివృద్ధి చేయండి అని కోరారు.
Read Also: Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి ఏమైందంటే..?
అయితే, చిత్తూరులోని హైరోడ్డు శ్మశానంలాగా తయారయ్యింది అంటూ జనసేన కార్యకర్త దయారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తాం, టీడీఆర్ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. కాగా, ఈ సమావేశం తర్వాత పొరపాటున ఎమ్మెల్యేను పోరంబోకు అనే మాట వచ్చిందంటూ సదరు జనసేన కార్యకర్త క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!