Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి ఏమైందంటే..?
- అనంతపురంలో రెండు కుటుంబాల మధ్య గొడవ..
- పిల్లలు ఆడుకునే విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం..
- పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకున్న రెండు ఫ్యామిలీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: అనంతపురం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న హరి కుటుంబం, బెలుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన భువన్ చక్రవర్తి ఓకే అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఒకరు, గ్రౌండ్ ఫ్లోర్లో మరొకరు నివాసం ఉంటున్నారు. అయితే, ఇటీవల చిన్న పిల్లలు ఆడుకునే విషయంలో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలకు దిగారు.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
అయితే, ఈ గొడవ కాస్త పెద్దల మధ్య వివాదానికి దారి తీయడంతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. భువన్ చక్రవర్తి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ బంధువు అని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తీసుకోలేదని ఆర్ కానిస్టేబుల్ హరి ఆరోపించారు. ధర్మతేజ, ఆయన అనుచరులు తమపై దాడి చేశారని ఆరోపిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు. కాగా, ఎమ్మెల్యే అల్లుడి అండదండలు చూసుకుని తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదనీ పేర్కొన్నారు.
Read Also: Kerala : సబరిమలలో బంగారం దొంగతనం..! ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై తీవ్ర ఆరోపణలు..
మరోవైపు ఏఆర్ కానిస్టేబుల్ హరి, ఆయన భార్య తమపై దాడికి దిగాడని భువన్ చక్రవర్తి, ఆయన భార్య ప్రతి ఆరోపణలు చేసింది. ఈ ఘర్షణ తర్వాత ఇరు వర్గాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరోకరు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!