Bhuma Akhila Priya: జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది.. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు.. ఆధారాలతో సహా నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన ఆమె.. మరి రాజకీయ సన్యాసానికి మీరు సిద్ధమా అంటూ స్థానికల ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ.. తన సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు.
Read Also: YS Jagan: గ్రామ సచివాలయాల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్లు..!
Also Read
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
ప్రజల కోసం భూమా నాగిరెడ్డి కట్టించిన బస్ షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్న జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు భూమా అఖిలప్రియ.. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ పాపర్టీ అయిన బస్ షెల్టర్ను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ప్రశ్నించినందుకు విఖ్యాత్ పై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని.. తప్పు చేశాడని నిరూపిస్తే విఖ్యాత్ను నేనే పోలీసుల దగ్గరకు తీసుకెళ్తా అన్నారు. కానీ, పోలీసుల నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆరోపించారు అఖిలప్రియ. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను రేపు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.. కూల్చివేతల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితుల తరుపున న్యాయ పోరాటం చేస్తానన్నారు భూమా అఖిలప్రియ.
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!