Sailajanath: బీజేపీకి మాట్లాడే అర్హత లేదు.. స్పెషల్ స్టేటస్కు మేం కట్టుబడి ఉన్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికే మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు.. ప్రభుత్వ ఆస్తుల కబ్జా తప్పా ఇంకొకటి తెలియదు అంటూ అధికార పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించారు.
Read Also: KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- Off The Record : నంద్యాల టీడీపీలో రగులుతున్న ఆధిపత్య పోరు.. పీక్కు చేరిన వర్గ విభేదాలు.!
బీజేపీని ఎదిరించలేని అసమర్థ ప్రభుత్వాలున్నాయని విమర్శలు గుప్పించారు శైలజానాథ్.. ప్రధాని నరేంద్ర మోడీని అడిగే దమ్ము ఎవరికీ లేదన్న ఆయన.. ప్రజలు ఆలోచించుకోవాలి.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు దిక్కులేకుండా పోయింది… ప్రభుత్వ గురించి మాట్లాడే అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన తెలిపే రాజ్యాంగ హక్కులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రజలు ఆలోచించి మార్పుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ శైలజానాథ్.. కాగా, భారత్ జోడో యాత్ర.. ఏపీలో రెండు విడతల్లో సాగింది.. చివరకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత.. తుంగభద్ర బ్రిడ్జిపై ఏపీ నుంచి మళ్లీ కర్ణాటకలో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ.. ఇక, భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?