Somu Veerraju: ఏపీ పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లా?.. బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు..పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారిపోతోంది అని ప్రశ్నించారు, రాజమండ్రిలో సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కానప్పుడు విశాఖలో నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీ సంగతి తేల్చుతా అన్నట్టే చేస్తున్నారు. రావులపాలెంలో నాపై ఒక కానిస్టేబుల్ దుర్భాషలాడారు.
Read Also:Charmy Kaur: ఇది చిన్న బ్రేక్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
విజయవాడలో ఓ వ్యక్తి కన్ను పొడిచేశారు.ఎవరి కోసం పోలీసులు ఈ విధంగా వ్యవహారిస్తున్నారు. ఆత్మకూరులో కూడా మా పార్టీ అభ్యర్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలా దిగజారిపోతుంది.అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతున్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై బీజేపీ వీధి మీటింగ్ లు పెడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మీటింగ్ లు పెడతాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా 5 వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోంది. కాకినాడ పోర్ట్ నుండి అక్రమ రేషన్ బియ్యం బియ్యం విదేశాలకు తరలిపోతున్నాయి. ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయన్నారు. అవినీతి పెరిగిపోతోంది….మట్టి దోచేస్తున్నారు.. గ్రావెల్ దోచేస్తున్నారు.. రైతు భరోసా కేంద్రాల పేరుతో రవాణా ఖర్చుల కింద కోట్లు కొట్టేశారని ఆరోపించారు సోము వీర్రాజు.
ఫ్యామిలీ పార్టీలకు బిజెపి వ్యతిరేకం.జనసేనతో కలిసి వెళ్ళతాం.. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడే ఉపయోగించుకుంటాం. చంద్రబాబుపై నా వైఖరి మారలేదు..ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పిందన్నారు సోము వీర్రాజు.
Read Also: VishnuVardhan Reddy: కేంద్ర నిధులు వద్దంటూ లేఖలు రాసింది ఎవరు?
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!