YSRCP: వల్లభనేని వంశీ కేసు.. ఎక్స్లో వైసీపీ బిగ్ బ్లాస్ట్..!
- టీడీపీ విమర్శలపై ఎక్స్ లో వైసీపీ కౌంటర్..
- బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్..
- వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు..
- గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: బెజవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో జైలు దగ్గరకు వచ్చిన ఆయన వంశీ భార్య పంకజ శ్రీతో కలిసి వంశీని పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ అధికార పార్టీ, వారికి సహకరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వంశీని వ్యక్తి గత కక్ష రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారని, ఫిర్యాదు చేసిన సత్య వర్ధన్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని జడ్జి ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారన్నారు. వంశీకి సంబంధం లేదని చెప్పినా కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు జగన్. అయితే, జగన్ కామెంట్లపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.. ఇదిగో సాక్ష్యాలు అంటూ.. వీడియో విడుదల చేశారు.. అంతేకాదు.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి ఘటన, జగన్ కామెంట్లను కలిపి ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. అయితే, బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది వైసీపీ..
Read Also: Delhi CM : ఎల్లుండే రాజధానిలో ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీ సీఎం పదవి ఎవరికి?
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్మెంట్ ఇచ్చారు.. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనన్న సత్యవర్ధన్.. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నానని వెల్లడించింది.. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో వెల్లడించారు.. కోర్టు ఎదుట సత్యవర్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇదీ.. సత్యమేవ జయతే.. అంటూ.. సత్యవర్ధన్ స్టేట్మెంట్ను కూడా జత చేస్తూ ట్వీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..
💣 Truth Bomb 💣
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
– గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
– కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం
– చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!