Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలి..
- ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్..
- ప్రవీణ్ ను హత్య చేశారని పాల్ వాదనలు..
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపిన సర్కార్..
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వివాదం కొనసాగుతూనే ఉంది.. అది రోడ్డు ప్రమాదమేనంటూ కొన్ని సీసీ టీవీ ఫుటేజ్లతో సహా పోలీసులు చెబుతుంటూ.. కాదు.. కాదు.. అది ముమ్మాటికి హత్యే అంటున్నారు కొందరు నేతలు.. క్రిస్టియన్ సంఘాలు.. ఇక, ఈ వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. అంతే కాదు.. ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఆ పిల్పై విచారణ చేపట్టింది న్యాయస్థానం.. అయితే, ప్రవీణ్ ను హత్య చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కేఏ పాల్.. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు..
Read Also: Gold Rates: లక్షకు చేరువలో తులం బంగారం.. ఒక్కరోజే వెయ్యి పెరుగుదల
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
ఇక, హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు కేఏ పాల్.. పాస్టర్ ప్రవీణ్ పగడాలని పక్కా ప్రణాళికతో హత్య చేశారని పేర్కొన్నారు.. పోలీసులు మార్ఫింగ్ వీడియోలు విడుదల చేశారని ఆరోపించారు.. మరోవైపు, స్థానిక ఎస్పీ అందరిని మాట్లాడవద్దని భయపెట్టారు.. అసలు ప్రవీణ్ పగడాలకు మద్యం సేవించే అలవాలే లేదన్నారు పాల్.. ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు.. 48 గంటల్లో వచ్చే రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేఏ పాల్.. కాగా, ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు వివరణ ఇచ్చి.. అది రోడ్డు ప్రమాదంగా తేల్చిన తర్వాత.. కేఏ పాల్.. సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
-
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
-
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!