Bomb Threat: విజయవాడలోని ఓ హోటల్కు బాంబు బెదిరింపు..
- విజయవాడలోని ఓ హోటల్ కు బాంబు బెదిరింపు
- బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు
- తనిఖీలు చేపట్టి అలాంటిది ఏమి లేదని గుర్తించిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా విమానయాన సంస్థలు, హోటళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఇప్పటికే ఏపీలోని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా బాంబు కాల్స్ మొదలయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
Read Also: AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండటంతో నగరవాసులు, పోలీసులు హడలిపోతున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయానికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో.. ఆలయంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఉదయం మూడు హోటల్స్కు ఇదే తరహాలో మెయిల్ వచ్చింది. హోటల్స్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. హోటల్స్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం బాంబు లభించలేదని అధికారులు నిర్ధారించారు.
Vijay: విజయ్ ఎవడికి భయపడడు.. తొలి బహిరంగ సభలోనే పవర్ఫుల్ స్పీచ్
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!